Tollywood: టాలీవుడ్ టాప్ ట్రెండింగ్ న్యూస్.. గుంటూరు కారం రీస్టార్ట్..
గుంటూరు కారం కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. గురువారం నుంచి లీడ్ యాక్టర్స్ నేపథ్యంలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మరో రెండు రోజుల్లో మహేష్ బాబు కూడా సెట్లో అడుగుపెట్టబోతున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ 2024 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
