AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2025: దేశంలో బడ్జెట్‌ ఎప్పుడు లీక్‌ అయ్యింది? ఎక్కువ ప్రసంగం చేసిన రికార్డ్‌ ఏ మంత్రిది?

Budget 2025: ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెడతారు. మూడో సారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీకి ఇది మొదటి బడ్జెట్‌. ఈ బడ్జెట్‌ పూర్తి స్థాయిలో ఉండనుంది. అయితే బడ్జెట్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..

Subhash Goud
|

Updated on: Jan 25, 2025 | 7:00 AM

Share
ఫిబ్రవరి 1న దేశ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మోడీ 3.0కి ఇదే తొలి పూర్తి బడ్జెట్. ఈ సందర్భంలో బడ్జెట్ చరిత్రకు సంబంధించి మీకు తెలియని అనేక విషయాలు ఉన్నాయి. భారతదేశం సంప్రదాయాల దేశం. బడ్జెట్‌తో ముడిపడి ఉన్న అనేక సంప్రదాయాలు నేటికీ అనుసరించబడుతున్నాయి. దేశ బడ్జెట్‌కు సంబంధించిన ప్రత్యేక వాస్తవాల గురించి తెలుసుకుందాం..

ఫిబ్రవరి 1న దేశ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మోడీ 3.0కి ఇదే తొలి పూర్తి బడ్జెట్. ఈ సందర్భంలో బడ్జెట్ చరిత్రకు సంబంధించి మీకు తెలియని అనేక విషయాలు ఉన్నాయి. భారతదేశం సంప్రదాయాల దేశం. బడ్జెట్‌తో ముడిపడి ఉన్న అనేక సంప్రదాయాలు నేటికీ అనుసరించబడుతున్నాయి. దేశ బడ్జెట్‌కు సంబంధించిన ప్రత్యేక వాస్తవాల గురించి తెలుసుకుందాం..

1 / 6
ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేరిట ఇప్పటి వరకు సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం రికార్డు ఉంది. బడ్జెట్ 2020 సమయంలో ఆమె 2 గంటల 42 నిమిషాల ప్రసంగం చేశారు. ఆసక్తికరకర విషయం ఏంటంటే ఆమె ఇంత ప్రసంగం చేసినప్పటికీ ఈ ఇంకా బడ్జెట్ ప్రసంగం 2 పేజీలు మిగిలి ఉన్నాయి. ఇక దేశంలో అతి తక్కువ ప్రసంగం ఎవరు చేశారో మీకు తెలుసా? 1977లో ఆర్థిక మంత్రి హిరుభాయ్ ముల్జీభాయ్ పటేల్ అతి చిన్న ప్రసంగం చేశారు. ఆయన ప్రసంగం కేవలం 800 పదాలు మాత్రమే.

ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేరిట ఇప్పటి వరకు సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం రికార్డు ఉంది. బడ్జెట్ 2020 సమయంలో ఆమె 2 గంటల 42 నిమిషాల ప్రసంగం చేశారు. ఆసక్తికరకర విషయం ఏంటంటే ఆమె ఇంత ప్రసంగం చేసినప్పటికీ ఈ ఇంకా బడ్జెట్ ప్రసంగం 2 పేజీలు మిగిలి ఉన్నాయి. ఇక దేశంలో అతి తక్కువ ప్రసంగం ఎవరు చేశారో మీకు తెలుసా? 1977లో ఆర్థిక మంత్రి హిరుభాయ్ ముల్జీభాయ్ పటేల్ అతి చిన్న ప్రసంగం చేశారు. ఆయన ప్రసంగం కేవలం 800 పదాలు మాత్రమే.

2 / 6
దేశ 14వ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒకప్పుడు ఆర్థిక మంత్రిగా కూడా ఉన్నారు. అనంతరం ఆర్థిక వ్యవస్థను మార్చే విధంగా బడ్జెట్ ప్రసంగం చేశారు. 1991 బడ్జెట్ ప్రసంగంలో ఆయన బడ్జెట్ ప్రసంగం 18,650 పదాలు. ఆయన ప్రసంగం అత్యంత సాహిత్య బడ్జెట్ ప్రసంగం.

దేశ 14వ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒకప్పుడు ఆర్థిక మంత్రిగా కూడా ఉన్నారు. అనంతరం ఆర్థిక వ్యవస్థను మార్చే విధంగా బడ్జెట్ ప్రసంగం చేశారు. 1991 బడ్జెట్ ప్రసంగంలో ఆయన బడ్జెట్ ప్రసంగం 18,650 పదాలు. ఆయన ప్రసంగం అత్యంత సాహిత్య బడ్జెట్ ప్రసంగం.

3 / 6
ఇక నేటి యుగంలో పరీక్ష పేపర్లు లీక్ అవుతున్నాయి. అయితే దేశంలోని సాధారణ బడ్జెట్ పత్రాలు కూడా లీక్ అయ్యాయని మీకు తెలుసా? బడ్జెట్ పత్రాలు 1950 సంవత్సరంలో లీక్ అయ్యాయి. ఈ ఘటన తర్వాత రాష్ట్రపతి భవన్‌లో బడ్జెట్ ప్రసంగం ముద్రణను నిలిపివేశారు. మింటో రోడ్‌లోని ప్రభుత్వ ప్రెస్‌లో ముద్రణ ప్రారంభమైంది. కొన్ని సంవత్సరాల తర్వాత దీని ముద్రణ 1980లో ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని నార్త్ బ్లాక్‌కి మార్చారు.

ఇక నేటి యుగంలో పరీక్ష పేపర్లు లీక్ అవుతున్నాయి. అయితే దేశంలోని సాధారణ బడ్జెట్ పత్రాలు కూడా లీక్ అయ్యాయని మీకు తెలుసా? బడ్జెట్ పత్రాలు 1950 సంవత్సరంలో లీక్ అయ్యాయి. ఈ ఘటన తర్వాత రాష్ట్రపతి భవన్‌లో బడ్జెట్ ప్రసంగం ముద్రణను నిలిపివేశారు. మింటో రోడ్‌లోని ప్రభుత్వ ప్రెస్‌లో ముద్రణ ప్రారంభమైంది. కొన్ని సంవత్సరాల తర్వాత దీని ముద్రణ 1980లో ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని నార్త్ బ్లాక్‌కి మార్చారు.

4 / 6
భారతదేశంలో 1955-56కి ముందు దేశ సాధారణ బడ్జెట్ ఆంగ్లంలో ప్రచురించారు. అయితే దీని తర్వాత హిందీలో ప్రచురించడం మొదలైంది.

భారతదేశంలో 1955-56కి ముందు దేశ సాధారణ బడ్జెట్ ఆంగ్లంలో ప్రచురించారు. అయితే దీని తర్వాత హిందీలో ప్రచురించడం మొదలైంది.

5 / 6
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ఓ మహిళ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ మహిళ పేరు భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ. 1970లో ఆయన స్వయంగా బడ్జెట్‌ను సమర్పించారు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ఓ మహిళ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ మహిళ పేరు భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ. 1970లో ఆయన స్వయంగా బడ్జెట్‌ను సమర్పించారు.

6 / 6