Vande Bharat Metro: ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఈ మార్గంలో వందే భారత్ మెట్రో!
దేశంలో కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రయాణికులకు ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. టెక్నాలజీతో కూడిన కొత్త కొత్త రైళ్లను ప్రవేశపెడుతోంది. అత్యంత వేగవంతమైన ప్రయాణాన్ని అనుభవించేందుకు రైల్వే అధునాతన రైళ్లను ప్రవేశపెడుతోంది. హైస్పీడ్ రైళ్లను తీసుకువస్తోంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
