Indian Railways: కీలక అప్డేట్.. మార్చి 1 నుండి ఈ విధంగా రైలు టిక్కెట్లను బుక్ చేసుకోలేరు!
Indian Railways: మార్చి 1, 2026 నుండి ఈ రైల్వే మొబైల్ యాప్ ద్వారా జనరల్, ప్లాట్ఫారమ్ టికెట్ల బుకింగ్ నిలిచిపోతుంది. రైల్వే కొత్త RailOne అప్లికేషన్ను ప్రవేశపెట్టింది. ప్రయాణికులు ఇకపై తమ టికెట్లను ఆన్లైన్లో RailOne యాప్ ద్వారా బుక్ చేసుకోవాలి. ఈ మార్పు రైల్వే టికెటింగ్ సేవలను మెరుగుపరుస్తుంది. ప్రయాణికులకు సౌలభ్యాన్ని అందిస్తుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
