AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Special Trains: భారత రైల్వే కీలక నిర్ణయం .. పలు ప్రాంతాలకు 330 అదనపు ప్రత్యేక రైళ్లు

Special Trains: భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. రద్దీ అధికంగా ఉన్న...

Subhash Goud
|

Updated on: Apr 26, 2021 | 10:11 PM

Share
Special Trains: భారత రైల్వే కీలక నిర్ణయం .. పలు ప్రాంతాలకు 330 అదనపు ప్రత్యేక రైళ్లు

1 / 3
కరోనా నేపథ్యంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారనే భయంతో వలస కార్మికులు వెళ్లే అవకాశం ఉండటంతో ఈ రైళ్లను నడపనున్నట్లు తెలుస్తోంది. అయితే దేశ వ్యాప్తంగా 70 శాతం రైలు సర్వీసులను ప్రత్యేక రైళ్లుగా అధికారులు నడుపుతున్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలు ప్రయాణాలు తగ్గించడంతో ఆయా రైళ్లతో రద్దీ భారీగా తగ్గింది.

కరోనా నేపథ్యంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారనే భయంతో వలస కార్మికులు వెళ్లే అవకాశం ఉండటంతో ఈ రైళ్లను నడపనున్నట్లు తెలుస్తోంది. అయితే దేశ వ్యాప్తంగా 70 శాతం రైలు సర్వీసులను ప్రత్యేక రైళ్లుగా అధికారులు నడుపుతున్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలు ప్రయాణాలు తగ్గించడంతో ఆయా రైళ్లతో రద్దీ భారీగా తగ్గింది.

2 / 3
Special Trains: భారత రైల్వే కీలక నిర్ణయం .. పలు ప్రాంతాలకు 330 అదనపు ప్రత్యేక రైళ్లు

3 / 3