EPFO Rules: పీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.. కొత్త ఏడాది కీలక నియమాల మార్పు
భారతదేశంలో జనాభాకు అనుగుణంగా వేతన జీవుల సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది. వీరికి మేలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ద్వారా పలు సదుపాయాలను అందుబాటులో ఉంచుతుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సంరక్షణకు కొత్త ఏడాది ఈపీఎఫ్ఓ పథకంలో కొన్ని కీలక మార్పులను చేసింది. ముఖ్యంగా పీఎఫ్ విత్డ్రాతో ఇతర సేవలను అప్డేట్ చేయడం ద్వారా ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు సహాయపడేలా కీలక మార్పులు చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
