రోహిణి కార్తె రాక ముందే.. రోళ్లు పగిలేంత ఎండలు.. మున్ముందు జరగబోయేది అదేనా?
తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్లో అత్యంత ఉష్ణోగ్రతలు కనిపిస్తే 'రోహిణి కార్తె' అని పిలుస్తారు. అయితే, ఈ పేరు వినగానే చాలా మందికి ఓ సామెత గుర్తు వస్తుంది. రోహిణి కార్తె మొదలవుతుంది రోళ్లు పగిలేంత ఎండలు రావడం ఖాయం అని అంటుంటారు. నిప్పులు కొలిమిలో ఉన్నట్లే ఉంటుంది ఇంకా ఈ సమయంలో పిండి రుబ్బుకునే రోళ్లు కూడా పగిలిపోయేంత ఎండలు వస్తాయని ఎప్పటి నుంచో పెద్దలు అంటున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
