Homemade face scrubs: ఈ ఫేస్‌ స్క్రబ్బర్లను వాడారంటే.. డ్రై స్కిన్‌, ఆయిల్ స్కిన్‌, మృతకణాలకు చెక్‌ పెట్టొచ్చు!

Summer skin care Tips: కొద్ది కొద్దిగా ఎండలు మండిపోతున్నాయి. సమ్మర్ సీజన్‌లో చర్మాన్ని కాపాడుకోవడం పెద్ద సవాలనే చెప్పాలి. ఈ కింది తేలికపాటి స్క్రబ్‌లు (face scrub) ఇంట్లోనే తయారు చేసుకుని వాడారంటే మీ ముఖకాంతి చెక్కుచెదరదు.. అవేంటంటే..

|

Updated on: Mar 07, 2022 | 10:02 AM

తేనె - కాఫీతో తయారుచేసిన ఫేస్ స్క్రబ్‌ చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రెండు టీస్పూన్ల తేనెలో అర టీస్పూన్ కాఫీ పౌడర్ కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేసి చేతులతో 2 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. ఈ స్క్రబ్‌ ముఖంపై పేరుకుపోయిన మురికిని తొలగించి చర్మం మెరిసేలా చేస్తుంది.

తేనె - కాఫీతో తయారుచేసిన ఫేస్ స్క్రబ్‌ చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రెండు టీస్పూన్ల తేనెలో అర టీస్పూన్ కాఫీ పౌడర్ కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేసి చేతులతో 2 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. ఈ స్క్రబ్‌ ముఖంపై పేరుకుపోయిన మురికిని తొలగించి చర్మం మెరిసేలా చేస్తుంది.

1 / 5
రెండు స్పూన్ల బెస్ట్ ముల్తానీ మట్టిని ఒక కప్పులో వేసి అందులో యాస్పిరిన్ ట్యాబ్లెడ్స్‌ వేయండి. పేస్ట్‌లా కలిపి ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. జిడ్డు చర్మానికి మంచి రిజల్ట్‌ ఇస్తుంది.

రెండు స్పూన్ల బెస్ట్ ముల్తానీ మట్టిని ఒక కప్పులో వేసి అందులో యాస్పిరిన్ ట్యాబ్లెడ్స్‌ వేయండి. పేస్ట్‌లా కలిపి ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. జిడ్డు చర్మానికి మంచి రిజల్ట్‌ ఇస్తుంది.

2 / 5
నారింజలో ఉండే విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకుని అందులో పచ్చి పాలు కలపండి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి, 10 నిమిషాల  నీటితో ముఖాన్ని కడగాలి.

నారింజలో ఉండే విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకుని అందులో పచ్చి పాలు కలపండి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి, 10 నిమిషాల నీటితో ముఖాన్ని కడగాలి.

3 / 5
కలబంద చర్మాన్ని కాంతివంతంగా మార్చడమే కాకుండా మచ్చలను కూడా పోగొడుతుంది. రెండు స్పూన్ల అలోవెరా జెల్ తీసుకుని అందులో ఒక స్పూన్ తేనె కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి, ఫేస్ స్క్రబ్‌లా రుద్దండి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.

కలబంద చర్మాన్ని కాంతివంతంగా మార్చడమే కాకుండా మచ్చలను కూడా పోగొడుతుంది. రెండు స్పూన్ల అలోవెరా జెల్ తీసుకుని అందులో ఒక స్పూన్ తేనె కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి, ఫేస్ స్క్రబ్‌లా రుద్దండి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.

4 / 5
చర్మంపై మృతకణాలను తొలగించడంలో బియ్యం పిండికి మించిన రెమిడీ లేదు. బియ్యం పిండిలో కొంచెం కార్న్ స్టార్చ్ కలిపి పేస్ట్‌లా చేసుకుని, ముఖానికి అప్లై చేసి 5 నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి. ముఖం ఫ్రెష్‌గా కనిపిస్తుంది.

చర్మంపై మృతకణాలను తొలగించడంలో బియ్యం పిండికి మించిన రెమిడీ లేదు. బియ్యం పిండిలో కొంచెం కార్న్ స్టార్చ్ కలిపి పేస్ట్‌లా చేసుకుని, ముఖానికి అప్లై చేసి 5 నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి. ముఖం ఫ్రెష్‌గా కనిపిస్తుంది.

5 / 5
Follow us
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు