తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. మరో రెండు రోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు కుంభవృష్టి.!
పశ్చిమబెంగాల్, ఒడిశా తీరాలకు ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం విస్తరించింది ఉంది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో ఛత్తీస్గఢ్ వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా రానున్న రెండు రోజుల్లో తెలుగురాష్ట్రాల్లో..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5