Tajmahal: 45 సంవత్సరాల తర్వాత తాజ్ మహల్ గోడకు యమునా నీరు.. ఆగ్రాలో ప్రమాద స్థాయిని దాటిన నీటి మట్టం
దేశంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఢిల్లీ ప్రాంతం దారుణంగా మారింది. ఆగ్రాలో కురుస్తున్న వర్షాల కారణంగా యూపీ సహా మొత్తం ఉత్తర భారతదేశంలోని నదుల నీటి మట్టం పెరిగింది. దాని ప్రత్యక్ష ప్రభావం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
