గోరు వెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా?
వేడి లేదా గోరువెచ్చని నీటిలో స్పూన్ తేనె కలిపి తాగడం ఆరోగ్యానికి హానికరం అని ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఆయుర్వేదం ప్రకారం ఈ అలవాటు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనది. దీని వల్ల అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
