దేశ చరిత్రలోనే తొలిసారి.. పురుషుల CRPF బృందానికి సారధిగా శివంగి..!
రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఆర్డీ పరేడ్లో సీఆరీపీఎఫ్ మార్చింగ్ బృందానికి సిమ్రన్ బాలా కమాండెంట్గా వ్యవహరించనున్నారు. అంతక ముందు జరిగిన ఆర్డీ పరేడ్ లో పురుషుల బృందాలకు సీఆర్పీఎఫ్ మహిళా ఆఫీసర్లలో ఎంతో మంది కమాండ్ చేశారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5