Virat Kohli: ఒడిశా రైలు ప్రమాదంపై కోహ్లి దిగ్బ్రాంతి.. వారంతా తొందరగా కోలుకోవాలంటూ..

Virat Kohli: ఒడిశాలో సంభవించిన ఘోర రైలు ప్రమాదంపై టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యాడు. శుక్రవారం జరిగిన ఈ ఘోర ప్రమాదం గురించి ఆలస్యంగా తెలుసుకున్న కోహ్లీ మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపాడు. ఈ నెల 7 నుంచి 11 వరకు ఆస్ట్రేలియాతో..

Virat Kohli: ఒడిశా రైలు ప్రమాదంపై కోహ్లి దిగ్బ్రాంతి.. వారంతా తొందరగా కోలుకోవాలంటూ..
Virat Kohli On Odisha Train Accident
Follow us

|

Updated on: Jun 03, 2023 | 1:37 PM

Virat Kohli: ఒడిశాలో సంభవించిన ఘోర రైలు ప్రమాదంపై టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యాడు. శుక్రవారం జరిగిన ఈ ఘోర ప్రమాదం గురించి ఆలస్యంగా తెలుసుకున్న కోహ్లీ మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపాడు. ఈ నెల 7 నుంచి 11 వరకు ఆస్ట్రేలియాతో జరిగే WTC Final కోసం లండన్‌లో ఉన్న కోహ్లీ ఈ మేరకు శనివారం ఉదయం ట్వీట్ చేశాడు. కోహ్లీ తన ట్వీట్‌లో ‘ఒడిశా ఘోర రైలు ప్రమాదం గురించి విని బాధపడ్డాను. ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఇంకా గాయపడిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నాడు.

ఇదిలా ఉండగా.. ప్రమాదంలో ఇప్పటి వరకు 278 మంది ప్రయాణికులు మరణించారని అధికారులు చెబుతున్నారు. మరో 900 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటనపై దేశంలోని పలువురు రాజకీయ నేతలు, క్రికెటర్లు, సినీవ్యాపార ప్రముఖులు స్పందించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!