AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Express: వందేభారత్ రైలుపై మరో దాడి.. రాళ్లు విసిరిన దుండగులు

వందేభారత్ రైలుపై వరుస దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ రైళ్లపై దాడులు జరుగగా శనివారం రోజున ఉదయం తమిళనాడులో మరో ఘటన చోటుచేసుకుంది. అరక్కొనం రైల్వేస్టేషన్‌ సమీపంలోని మైసూర్ - చెన్నై వెళ్తున్న వందేభారత్ రైలుపై కొంతమంది దుండగులు రాళ్లు విసిరారు.

Vande Bharat Express: వందేభారత్ రైలుపై మరో దాడి.. రాళ్లు విసిరిన దుండగులు
Vande Bharat Express
Aravind B
|

Updated on: May 08, 2023 | 8:04 AM

Share

వందేభారత్ రైలుపై వరుస దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ రైళ్లపై దాడులు జరుగగా శనివారం రోజున ఉదయం తమిళనాడులో మరో ఘటన చోటుచేసుకుంది. అరక్కొనం రైల్వేస్టేషన్‌ సమీపంలోని మైసూర్ – చెన్నై వెళ్తున్న వందేభారత్ రైలుపై కొంతమంది దుండగులు రాళ్లు విసిరారు. ఆ రైలులోని సీ6 కోచ్‌లో 75,76 నంబర్ ఉన్న సీట్ల కిటికీలు ధ్వంసమయ్యాయి. అయితే ఈ దుర్ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేవు.

అయితే ఈ ఘటనపై రైల్వే అధికారులు రైల్వే రక్షణ దళానికి ఫిర్యాదు చేశారు. 1989 రైల్వే చట్టం ప్రకారం నిందితులపై సెక్షన్ 154 కింద కేసు నమేదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై ఓ ప్రత్యేక బృందం పని చేస్తున్నట్లు ఆర్‌పీఎఫ్ అధికారులు తెలిపారు. మార్చి నెలలోని వనియాంబడి పట్టణంలోని మైసురుకు వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పై కూడా ఓ 21 ఏళ్ల యువకుడు రాళ్లు విసిరినందుకు అతడ్ని అరెస్టు చేశారు. చాలా సందర్భాల్లో వందే భారత్ రైళ్లపై దుండగులు రాళ్లు విసరడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. లాయర్‌ను నరికి చంపిన దుండగులు!
హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. లాయర్‌ను నరికి చంపిన దుండగులు!
క్వైట్ క్విటింగ్ 2.0.. యూనిఫాంలో ఉన్న బర్న్ అవుట్!
క్వైట్ క్విటింగ్ 2.0.. యూనిఫాంలో ఉన్న బర్న్ అవుట్!
సముద్ర తీరంలో ఉచిత వసతి.. పిల్లుల ప్రేమికులకు ఇది ఒక స్వర్గం!
సముద్ర తీరంలో ఉచిత వసతి.. పిల్లుల ప్రేమికులకు ఇది ఒక స్వర్గం!
అడవిలోనే గంజాయి ఫ్యాక్టరీ.. పోలీసులకే షాకిచ్చిన లిక్విడ్ గ్యాంగ్
అడవిలోనే గంజాయి ఫ్యాక్టరీ.. పోలీసులకే షాకిచ్చిన లిక్విడ్ గ్యాంగ్
ఆయుష్మాన్‌ కార్డ్‌తో ఎన్నిసార్లు రూ.5 లక్షల వైద్యం పొందవచ్చు?
ఆయుష్మాన్‌ కార్డ్‌తో ఎన్నిసార్లు రూ.5 లక్షల వైద్యం పొందవచ్చు?
ఊబకాయంపై వార్ ప్రకటించాల్సిన టైం వచ్చేసింది!
ఊబకాయంపై వార్ ప్రకటించాల్సిన టైం వచ్చేసింది!
ఆ సినిమా బాగుందని అన్నారు.. కానీ ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా
ఆ సినిమా బాగుందని అన్నారు.. కానీ ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా
జామకాయ పచ్చడి ఇలా చేసి తింటే.. నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు!
జామకాయ పచ్చడి ఇలా చేసి తింటే.. నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు!
260 మందిని బలిగొన్న దుర్ఘటన మరవకముందే.. పెద్ద తప్పు!
260 మందిని బలిగొన్న దుర్ఘటన మరవకముందే.. పెద్ద తప్పు!
పండగలాంటి వార్త..! శివరాత్రి మరుసటి రోజు హాలీడే.. ఉత్తర్వులు జారీ
పండగలాంటి వార్త..! శివరాత్రి మరుసటి రోజు హాలీడే.. ఉత్తర్వులు జారీ