Spicejet: కాక్‌పిట్‌లో చేయకూడని పనులు చేసిన పైలెట్లు.. మైండ్ బ్లాంక్ ట్విస్ట్ ఇచ్చిన అధికారులు..

పోటోలు షేర్‌ చేసిన యూజర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తనను సహించరాదని పేర్కొన్నారు. ఫోటో వైరల్ కావడంతో స్పైస్‌జెట్ వెంటనే సంబంధిత పైలట్‌లపై చర్యలు తీసుకుంది.

Spicejet: కాక్‌పిట్‌లో చేయకూడని పనులు చేసిన పైలెట్లు..  మైండ్ బ్లాంక్ ట్విస్ట్ ఇచ్చిన అధికారులు..
Spicejet Flight
Follow us

|

Updated on: Mar 16, 2023 | 3:20 PM

విమానయాన సంస్థ దురుసు ప్రవర్తన ఇటీవల ఎక్కువగా వెలుగులోకి వస్తోంది. విమానంలో పక్క సీటులో కూర్చున్న మహిళపై వ్యాపారవేత్త మూత్ర విసర్జన చేసిన ఉదంతం మరువక ముందే, మరో ప్రయాణికురాలి దురుసుగా ప్రవర్తించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇలా విమాన సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన ప్రయాణికుడిని విమానం నుంచి దింపివేసి ప్రయాణం కొనసాగించింది. స్పైస్ జెట్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక తాజాగా స్పైస్‌ జెట్‌ విమానంలో మరో నిర్లక్ష్యానికి సంబంధించిన ఘటన ఇప్పుడు వైరల్‌ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

విమానం కాక్‌పిట్ అత్యంత సున్నితమైన, క్లిష్టమైన ప్రదేశం.. కాబట్టి, ఇక్కడకు ప్రయాణికులకు ప్రవేశం లేదు.. అంతే కాకుండా ఎలాంటి లిక్విడ్‌తో సహా ఆహార పదార్థాలను ఇక్కడ అస్సలు ఉంచకూడదు. ఇది భద్రతా నియమం.యు విమానం పైలట్‌తో సహా ప్రతి ఒక్కరికీ ఈ సున్నితత్వం గురించి తెలుసు. కానీ, అలాంటి కాక్‌పిట్‌లో సమోసాలు తిని, మద్యం సేవించి భద్రతా నిబంధనలను ఉల్లంఘించి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టిన స్పైస్ జెట్ పైలట్‌లిద్దరిపై వేటు పటింది. ఆ ఇద్దరు పైలట్లను ప్రస్తుతానికి విధుల నుంచి సస్పెండ్ చేసి విచారణ జరుపుతున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి
Flight Cockpit

Flight Cockpit

ఈ ఘటనపై స్పైస్ ఎయిర్‌జెట్ అధికార ప్రతినిధి వెల్లడించారు. కాక్‌పిట్‌లో కూర్చొని భోజనం చేసే విషయంలో క్రమశిక్షణా నియమాలు ఉన్నాయని అన్నారు. విమాన సిబ్బంది అందరూ దీనిని పాటిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కాక్‌పిట్‌లో సమోసా, డ్రింక్‌ తీసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. పోటోలు షేర్‌ చేసిన యూజర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తనను సహించరాదని పేర్కొన్నారు. ఫోటో వైరల్ కావడంతో స్పైస్‌జెట్ వెంటనే సంబంధిత పైలట్‌లపై చర్యలు తీసుకుంది. ఎల్లప్పుడూ భద్రతా విధానాలను అనుసరించడం ఎంత కీలకమో మరోమారు సిబ్బందికి వార్నింగ్‌ ఇచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు