నేడే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ, సోనియా రాజీనామా ప్రకటన ?

కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాయక సంస్థ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సోమవారం జరగనుంది. కీలకమైన ఈ సమావేశంలో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తన రాజీనామాను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

నేడే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ, సోనియా రాజీనామా ప్రకటన ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 24, 2020 | 10:09 AM

కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాయక సంస్థ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సోమవారం జరగనుంది. కీలకమైన ఈ సమావేశంలో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తన రాజీనామాను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే సమావేశం మొదలైన వెంటనే ఆమె తన నిర్ణయాన్ని ప్రకటిస్తారా లేక నేతలందరి అభిప్రాయాలను విన్న తరువాతా అన్నది తేలాల్సి ఉంది. అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు రాహుల్, సోనియా ఇద్దరూ విముఖంగా ఉండడంతో ఇక పార్టీకి కొత్త అధ్యక్షులు ఎవరవుతారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలంటూ 20 మందికి పైగా సీనియర్ నేతలు సోనియాకు రాసిన లేఖతో ఈ అనూహ్య పరిణామం తలెత్తింది. వారు ఈనెల 7 నే ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది.

Latest Articles
టీడీపీలో జూనియర్‌ ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారుః కొడాలి నాని
టీడీపీలో జూనియర్‌ ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారుః కొడాలి నాని
పవర్ ప్లేలో ఆర్‌సీబీ బౌలర్ల భీభత్సం.. చెత్త రికార్డ్‌లో గుజరాత్
పవర్ ప్లేలో ఆర్‌సీబీ బౌలర్ల భీభత్సం.. చెత్త రికార్డ్‌లో గుజరాత్
కొడుకు నంబర్‌ హ్యాక్‌.. తల్లికి ఫోన్‌.. 12 లక్షలు గోవిందా..
కొడుకు నంబర్‌ హ్యాక్‌.. తల్లికి ఫోన్‌.. 12 లక్షలు గోవిందా..
ఇండస్ట్రీని షేక్ చేసిన రియల్ స్టోరీ.. నటి తల నరికి దారుణ హత్య..
ఇండస్ట్రీని షేక్ చేసిన రియల్ స్టోరీ.. నటి తల నరికి దారుణ హత్య..
ఐపీఎల్‌ 2024 లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్టార్ ప్లేయర్లు వీరే
ఐపీఎల్‌ 2024 లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్టార్ ప్లేయర్లు వీరే
గత ఓటమికి ప్రతీకారం తీర్చుకునేనా.. పంజాబ్‌తో పోరుకు చెన్నై రెడీ..
గత ఓటమికి ప్రతీకారం తీర్చుకునేనా.. పంజాబ్‌తో పోరుకు చెన్నై రెడీ..
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్..!
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్..!
ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు..షాహిద్ కపూర్..
ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు..షాహిద్ కపూర్..
రోజుకు రూ.250 పెట్టుబడితో ఏకంగా రూ.24 లక్షల రాబడి
రోజుకు రూ.250 పెట్టుబడితో ఏకంగా రూ.24 లక్షల రాబడి
పాము కాటుతో చనిపోయిన వ్యక్తిని గంగా నదిలో వేలాడదీసిన గ్రామస్తులు
పాము కాటుతో చనిపోయిన వ్యక్తిని గంగా నదిలో వేలాడదీసిన గ్రామస్తులు