AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kashmir : కశ్మీర్లో కల్లోలానికి ముష్కరుల స్కెచ్‌, రియాసిలో ఉగ్రవాదుల భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు

Kashmir : ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న కశ్మీర్లో కల్లోలం సృష్టించేందుకు ముష్కరులు స్కెచ్‌లు వేస్తున్నారు. ఇందుకోసం ఉగ్రసంస్థలు భారీ ఎత్తున గన్నులు, పేలుడు పదార్థాలు సిద్ధం చేసుకుంటున్నాయి..

Kashmir :  కశ్మీర్లో కల్లోలానికి ముష్కరుల స్కెచ్‌,  రియాసిలో ఉగ్రవాదుల భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు
Venkata Narayana
|

Updated on: Mar 07, 2021 | 7:13 AM

Share

Kashmir : ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న కశ్మీర్లో కల్లోలం సృష్టించేందుకు ముష్కరులు స్కెచ్‌లు వేస్తున్నారు. ఇందుకోసం ఉగ్రసంస్థలు భారీ ఎత్తున గన్నులు, పేలుడు పదార్థాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ డంప్‌ను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశాయి. రియాసి కొండల్లో దాచిన ఉగ్రవాదుల డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఏకే 47 రైఫిళ్లతో పాటు భారీగా పేలుడు పదార్ధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ ఉగ్రవాదిని కూడా అదుపు లోకి తీసుకున్నాయి భద్రతా బలగాలు. దట్టమైన అటవీప్రాంతంలో ఉగ్రవాదులు ఆయుధాలను దాచినట్టు భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టాయి.

ఎత్తేన చోట గుహ లాంటి ప్రాంతంలో ఆయుధాలు దాచారు ఉగ్రవాదులు. రియాజ్‌ అహ్మద్‌ అనే ఉగ్రవాది ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌తో.. జమ్ము కశ్మీర్‌ పోలీసులు, ఆర్మీ బలగాలు కలిపి ఈ ఆపరేష్‌ నిర్వహించారు. ఇటీవల రియాజ్‌ను మహోర్‌ పట్టణంలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. విచారణలో జిల్లా మెజిస్ట్రేట్‌ ముందు ఈ డంప్‌ వివరాలు వెల్లడించాడు. యూబీజీఎల్‌, ఎంజీఎల్‌తోపాటు.. ఐదు గ్రెనేడ్లు, ఒక ఆర్‌పీజీ, మూడు మోర్టార్‌ బాంబులు, 80 రౌండ్ల బులెట్లతోపాటు.. పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈ మొత్తం సరంజామాను లష్కరే తోయిబా కమాండర్‌ ఖోబైబ్‌ నుంచి సేకరించినట్లు వెల్లడించాడు రియాజ్‌. రాంబన్‌ జిల్లాలోని ఓవ్యక్తికి చేరవేసేందుకు ప్లాన్‌ వేసుకున్నాడు. ఈలోగా సమాచారం అందుకున్న బలగాలు అతడిని పట్టుకుని డంప్‌ను స్వాధీనం చేసుకున్నాయి.

Read also : Breaking : చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి ప్రధాన అనుచరుడు సాబినేని రాంబాబుపై కాపుకాచి దాడి.. అపస్మారకస్థితిలో బాధితుడు

ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC భోగీలో వ్యక్తి సజీవ దహనం!
ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC భోగీలో వ్యక్తి సజీవ దహనం!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు..
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు..
మీ క్రెడిట్‌ కార్డును వాడుకోమని మీ ఫ్రెండ్‌కు ఇస్తున్నారా?
మీ క్రెడిట్‌ కార్డును వాడుకోమని మీ ఫ్రెండ్‌కు ఇస్తున్నారా?
మీ గోళ్లలో ఈ మార్పులు కనిపిస్తే.. అస్సల లైట్‌ తీసుకోవద్దు
మీ గోళ్లలో ఈ మార్పులు కనిపిస్తే.. అస్సల లైట్‌ తీసుకోవద్దు
రైతులకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్‌ గిఫ్ట్‌!
రైతులకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్‌ గిఫ్ట్‌!