AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking News: అతడు విసిరేసిన కాపీ స్లిప్‌‌ను ఆమె లవ్ లెటర్ అనుకుంది.. ఆపై ఊహించని దారుణం

తన కూతురు పరీక్షలు రాసి ఇంటికి వస్తుండగా.. ఓ అబ్బాయి తనకు ప్రేమలేఖ రాశాడని చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన బాలిక తండ్రి, సోదరులు బాలుడిని పట్టుకుని కొట్టి చంపారు. అనంతరం అతని మృతదేహాన్ని

Shocking News: అతడు విసిరేసిన కాపీ స్లిప్‌‌ను ఆమె లవ్ లెటర్ అనుకుంది.. ఆపై ఊహించని దారుణం
Crime
Jyothi Gadda
|

Updated on: Oct 20, 2022 | 6:46 PM

Share

ఒక్కోసారి మన గ్రహచారం సరిగ్గా లేకుంటే తాడే పామై కాటువేస్తుందంటారు..ఇది ఎప్పట్నుంచో వాడుకలో ఉన్న సామెత.. మహారాష్ట్ర సమీపంలోని పాట్నాకు చెందిన ఓ కుర్రాడి కథ సరిగ్గా ఈ సామెతను పోలి ఉంది. అతడు పరీక్షలో కాపీ చేయడానికి స్లిప్ రాసుకున్నాడు. అయితే ఆ స్లిప్ పరీక్ష హాల్‌లోని వెనుక డెస్క్‌లో కూర్చున్న అమ్మాయి దగ్గర పడింది. అది చూసి ప్రేమలేఖగా భావించిన సదరు బాలిక..తన కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. తమ కూతురికి ప్రేమలేఖ రాశాడని తెలిసిన వెంటనే ఆ కాగితంలో ఏముందో కూడా చూడకుండా ఆమె కుటుంబీకులు ఆ అబ్బాయిని కొట్టి చంపేశారు. అతి కిరాతకంగా మృతదేహాన్ని నరికివేశారు. పరీక్ష కాపీ కారణంగానే బాలుడు ప్రాణాలు కోల్పోవడం విషాద కథ!

తన కూతురు పరీక్షలు రాసి ఇంటికి వస్తుండగా.. ఓ అబ్బాయి తనకు ప్రేమలేఖ రాశాడని చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన బాలిక తండ్రి, సోదరులు బాలుడిని పట్టుకుని కొట్టి చంపారు. అనంతరం అతని మృతదేహాన్ని నరికి ముక్కలుగా విసిరేశారు. రైలు పట్టాలపై ఓ వ్యక్తి శరీర భాగాలు కనిపించడంతో పోలీసులు దర్యాప్తు చేసి కేసును ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి 9 మందిని అరెస్టు చేశారు.

బాలుడు చదువుతున్న తరగతిలోనే అతని బంధువు కూడా చదువుతున్నాడు. పరీక్ష ప్రారంభం కాగానే ఆ కుర్రాడు తను రాసిన కాపీ స్లిప్ తీసి చూసుకుని పరీక్ష రాశాడు. తరువాత, తన కజిన్‌కి సహాయం చేయడానికి, అతను ఆమె కూర్చున్న డెస్క్‌పై నోట్‌ను విసిరాడు. అయితే అతని వెనుక కూర్చున్న మరో అమ్మాయికి ఆ స్లిప్‌ తగిలింది. ఆ అబ్బాయి కానీ, అతని బంధువు కానీ అది గమనించలేదు. తన వద్దకు వచ్చిన ఆ స్లిప్‌ పేపర్‌ కూడా తెరవని యువతి.. ప్రేమ లేఖగా పొరబడింది. ఆమె అనాలోచిత నిర్ణయం వల్ల ఇప్పుడు బాలుడి ప్రాణం పోయింది.

ఇవి కూడా చదవండి

బాలిక తల్లిదండ్రులు బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసి రైలు పట్టాల దగ్గర పడేశారు. 4 రోజుల తర్వాత అతని మృతదేహం గురించి పోలీసులకు సమాచారం వచ్చింది. చేయని తప్పుకు ఆ అబ్బాయి ప్రాణాలు పోగొట్టుకుంటే.. చెల్లి చేసిన తప్పుకు ఆమె అన్న, నాన్న జైలుకు వెళ్లారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పొలాల్లో దాక్కున్నా వదల్లేదు.. గ్రామస్తుల స్మార్ట్‌ ఆలోచన
పొలాల్లో దాక్కున్నా వదల్లేదు.. గ్రామస్తుల స్మార్ట్‌ ఆలోచన
వెన్నెల వెలుగుల్లో విహారం.. భారత్‌లో కొత్త ట్రెండ్ 'నైట్ టూరిజం'!
వెన్నెల వెలుగుల్లో విహారం.. భారత్‌లో కొత్త ట్రెండ్ 'నైట్ టూరిజం'!
డబుల్ మనీ అంటూ రూ.33 లక్షలు టోకరా.. పేపర్ బండిల్స్ ఇచ్చి..
డబుల్ మనీ అంటూ రూ.33 లక్షలు టోకరా.. పేపర్ బండిల్స్ ఇచ్చి..
అగన్వాడీ బాలామృతంతో బిస్కెట్స్.. సింపుల్‌గా ఇంట్లోనే ఎలా చేయాలంటే
అగన్వాడీ బాలామృతంతో బిస్కెట్స్.. సింపుల్‌గా ఇంట్లోనే ఎలా చేయాలంటే
అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? దీనిని అడ్డుకోలేమా..
అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? దీనిని అడ్డుకోలేమా..
జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..18 నెలల పాటు ఉచితంగా జెమిని AI ప్రో
జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..18 నెలల పాటు ఉచితంగా జెమిని AI ప్రో
ఇక్కడ చావు కూడా శాపమే.. చివరి మజిలీ కష్టాలు..
ఇక్కడ చావు కూడా శాపమే.. చివరి మజిలీ కష్టాలు..
డొక్కా సీతమ్మ‌ జీవిత చరిత్ర‌పై విజేంద్ర ప్రసాద్ కీలక ప్రకటన..
డొక్కా సీతమ్మ‌ జీవిత చరిత్ర‌పై విజేంద్ర ప్రసాద్ కీలక ప్రకటన..
నడకదారిన వెళ్తున్న భక్తులకు తారసపడ్డ పెద్దపులి..
నడకదారిన వెళ్తున్న భక్తులకు తారసపడ్డ పెద్దపులి..
జ్యువెలరీ షాపులో భారీ చోరీ.. సీసీటీవీ దృశ్యాలు వైరల్
జ్యువెలరీ షాపులో భారీ చోరీ.. సీసీటీవీ దృశ్యాలు వైరల్