Rajiv Gandhi Assassination: జైల్లో ఆమె వెక్కి వెక్కి ఏడ్చారు.. రాజీవ్‌గాంధీ హత్య కేసులో విడుదలైన నళిని సంచలన వ్యాఖ్యలు..

రాజీవ్‌గాంధీ హత్య కేసులో విడుదలైన నళిని సంచలన వ్యాఖ్యలు చేశారు. జైల్లో తనను ప్రియాంక కలిసినప్పుడు వెక్కి వెక్కి ఏడ్చారని , తన తండ్రిని ఎందుకు చంపారని..

Rajiv Gandhi Assassination: జైల్లో ఆమె వెక్కి వెక్కి ఏడ్చారు.. రాజీవ్‌గాంధీ హత్య కేసులో విడుదలైన నళిని సంచలన వ్యాఖ్యలు..
Nalini
Follow us

|

Updated on: Nov 13, 2022 | 10:34 PM

రాజీవ్‌గాంధీ హత్య కేసులో విడుదలైన నళిని సంచలన వ్యాఖ్యలు చేశారు. జైల్లో తనను ప్రియాంక కలిసినప్పుడు వెక్కి వెక్కి ఏడ్చారని , తన తండ్రిని ఎందుకు చంపారని ప్రశ్నించినట్టు తెలిపారు. అంతేకాదు.. దోషులుగా కాకుండా తమను బాధితులుగా చూడాలని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నళిని సహా ఐదుగురు నిందితులు.. సుప్రీంకోర్టు ఆదేశాలతో వారు విడుదలయ్యారు.

జైలు నుంచి విడుదలైన నళినిచ శ్రీహరన్ దంపతులు మీడియాతో మాట్లాడారు. తమను దోషులుగా కాకుండా .. బాధితులుగా చూడాలన్నారు. ఆ రోజు జరిగిన ఘటనకు ఇప్పటికి కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తునట్టు తెలిపారు. తనను జైల్లో ప్రియాంకగాంధీ కలిసినప్పుడు వెక్కి వెక్కి ఏడ్చారని వెల్లడించారు. తన తండ్రిని ఎందుకు చంపారో చెప్పాలని ప్రియాంక ప్రశ్నించినట్టు చెప్పారు నళిని. ఆ ప్రశ్నకు తాను సమాధానం చెప్పానని , కాని ఆ వివరాలు వెల్లడించబోనని తెలిపారు.

‘‘జైల్లో ప్రియాంకగాంధీ నన్ను కలిశారు. తన తండ్రిని ఎందుకు చంపారని ప్రశ్నించారు. ఆమెతో మాట్లాడిన విషయాలు నేను మీకు వెల్లడించలేను. తన తండ్రిని గుర్తు చేసుకొని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. వాళ్ల కుటుంబానికి చాలాసార్లు క్షమాపణలు చెప్పాం. అవకాశం వస్తే తప్పకుండా గాంధీ కుటుంబాన్ని కలుస్తాం . కాని ఇప్పుడు ఆ అవసరం లేదనుకుంటా.’’ అని నళిని అన్నారు.

ఇవి కూడా చదవండి

సుప్రీంకోర్టు ఆదేశాలతో శనివారం జైలు నుంచి విడుదలయ్యారు నళిని. 32 ఏళ్ల పాటు ఆమె రాజీవ్‌ హత్య కేసులో జైలు శిక్ష అనుభవించారు. తన భర్త శ్రీహరన్‌ను ట్రిచ్చి స్పెషల్‌ క్యాంప్‌ నుంచి బయటకు తీసుకురావడానికి తమిళనాడు ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు నళని.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు