PM Modi with CEOs: వ్యవసాయం.. ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు పెంచండి.. కంపెనీల సీఈవోలకు ప్రధాని మోడీ సూచన!

వచ్చే ఏడాది బడ్జెట్ సిద్ధం చేయడానికి అవసరమైన ఇన్‌పుట్‌ల కోసం బ్యాంకింగ్ నుంచి టెలికాం, ఎలక్ట్రానిక్స్, హెల్త్, హాస్పిటాలిటీ అలాగే ఇతర రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు.

PM Modi with CEOs: వ్యవసాయం.. ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు పెంచండి.. కంపెనీల సీఈవోలకు ప్రధాని మోడీ సూచన!
Pm Modi
Follow us

|

Updated on: Dec 21, 2021 | 7:22 PM

PM Modi with CEOs: వచ్చే ఏడాది బడ్జెట్ సిద్ధం చేయడానికి అవసరమైన ఇన్‌పుట్‌ల కోసం బ్యాంకింగ్ నుంచి టెలికాం, ఎలక్ట్రానిక్స్, హెల్త్, హాస్పిటాలిటీ అలాగే ఇతర రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. గత వారం, ఆయన ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ప్లేయర్‌లను కలుసుకున్నారు. భారతదేశంలోకి పెట్టుబడులను తీసుకురావడానికి సూచనలను కోరారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2022న బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

ప్రతి రంగంలోనూ మన పరిశ్రమలు ప్రపంచంలోని టాప్‌ 5లో ఉండాలని దేశం కోరుకుంటోందని.. ఇందుకోసం మనం సమిష్టిగా కృషి చేయాలని ప్రధాని ఈ సందర్భంగా వారికీ చెప్పారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో కార్పొరేట్ రంగం ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని, సహజ వ్యవసాయం వైపు దృష్టి సారించాలని ఆయన అన్నారు. దేశ ఆర్థిక ప్రగతికి ఊతమిచ్చే ఇలాంటి చర్యలన్నీ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. సమ్మతి భారాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించడం గురించి కూడా ఆయన చెప్పారు మరియు సమ్మతి గురించి సలహాలను కూడా కోరారు.

పీఎంకు కంపెనీల సీఈవోల ప్రశంసలు 

సమావేశంలో పాల్గొన్న కంపెనీల సీఈవోలు తమ అభిప్రాయాలను ప్రధానికి వివరించారు. ప్రైవేట్ రంగంపై విశ్వాసం ఉంచినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. పీఎం గతిశక్తి, ఐబీసీ వంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కొనియాడారు. దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను మరింత ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా వారు ప్రస్తావించారు. COP26 వద్ద భారతదేశం యొక్క నిబద్ధత.. లక్ష్యాలను సాధించడంలో పరిశ్రమ ఎలా దోహదపడుతుందనే దాని గురించి కూడా వారు ప్రధానికి తమ సూచనలు అందచేశారు. ఈ సందర్భంగా టిసిఎస్ సిఇఒ రాజేష్ గోపీనాథన్ మాట్లాడుతూ, “పరిశ్రమలోని ప్రతి రంగంలో, ప్రపంచంలోని మొదటి ఐదు స్థానాల్లో భారతదేశం ఉండాలని ప్రధాన మంత్రికి స్పష్టమైన విజన్ ఉంది.” అన్నారు.

ఇవి కూడా చదవండి: OnePlus 10 Pro: జనవరిలో మార్కెట్లోకి వన్ ప్లస్ 10 ప్రొ.. మొదటగా చైనాలోనేనా..

83: ‘ఆనాటి భారత విజయం.. ప్రపంచ క్రికెట్ భవిష్యత్తుకు మేల్కొలుపు’

Viral news: పంది గీసిన పెయింటింగ్‌కు రూ. 20 లక్షలు! అబ్బుర పరుస్తోన్న మూగజీవి క్రియేటివిటీ..

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు