రామ మందిర భూమి పూజపై స్టే కోరుతూ హైకోర్టులో పిటిషన్

ఆగస్టు 5న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం గురించిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 5వ తేదీన భూమి పూజ కార్యక్రమం జరగబోతుందని ఇప్పటికే..

రామ మందిర భూమి పూజపై స్టే కోరుతూ హైకోర్టులో పిటిషన్
Follow us

| Edited By:

Updated on: Jul 24, 2020 | 12:59 PM

ఆగస్టు 5న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం గురించిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 5వ తేదీన భూమి పూజ కార్యక్రమం జరగబోతుందని ఇప్పటికే శ్రీ రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు బోర్డు ప్రకటించింది. అయితే ఈ పూజా కార్యక్రమాన్ని నిలిపివేయాలని కోరుతూ.. ఢిల్లీకి చెందిన సాకేత్ గోఖలే అనే న్యాయవాది అలహాబాద్‌ కోర్టు మెట్లెక్కాడు. దీనికి సంబంధించి ఓ పిల్ దాఖలు చేశాడు. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోందని.. అన్‌ లాక్‌ 2.0 మార్గదర్శకాలను ఉల్లంఘించేలా ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారని పిటిషనర్ పేర్కొన్నాడు. ఈ మతపరమైన కార్యక్రమంలో దాదాపు 200 మంది పాల్గొనే అవకాశం ఉందని.. అంతేకాదు వైరస్ వ్యాపించే అవకాశం ఉన్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నాడు. పిటిషనర్ గతంలో పలు విదేశీ పత్రికల్లో పనిచేయడంతో పాటు.. సోషల్ వర్కర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రజారోగ్యం కోసమే తాను ఈ పిటిషన్ వేసినట్లు చెప్పుకొచ్చాడు. కాగా, అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంకా ఈ పిటిషన్‌ను అంగీకరించలేదు.

Latest Articles
ఈ ఒకే ఒక్క సాంగ్ సినిమా ఏకంగా ఏడాది ఆడేలా చేసింది..
ఈ ఒకే ఒక్క సాంగ్ సినిమా ఏకంగా ఏడాది ఆడేలా చేసింది..
ల్యాండ్ టైటలింగ్‎పై టీడీపీ అసత్య ప్రచారం.. చంద్రబాబుపై కౌంటర్..
ల్యాండ్ టైటలింగ్‎పై టీడీపీ అసత్య ప్రచారం.. చంద్రబాబుపై కౌంటర్..
గుజరాత్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన RCB.. టీమ్‌లో ఎవరున్నారంటే?
గుజరాత్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన RCB.. టీమ్‌లో ఎవరున్నారంటే?
ల్యాండ్ టైటిలింగ్ వ్యవహారంలో టీడీపీపై ఈసీ సీరియస్.. సీఐడీ విచారణ
ల్యాండ్ టైటిలింగ్ వ్యవహారంలో టీడీపీపై ఈసీ సీరియస్.. సీఐడీ విచారణ
రూ. 999కే నాయిస్ కొత్త బడ్స్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 50 గంటలు
రూ. 999కే నాయిస్ కొత్త బడ్స్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 50 గంటలు
మరీ ఇంత కాన్ఫిడెన్సా.. ఉద్యోగం కోసం వింత ప్రతిపాదన..
మరీ ఇంత కాన్ఫిడెన్సా.. ఉద్యోగం కోసం వింత ప్రతిపాదన..
మా అమ్మముందే నన్ను కమిట్‌మెంట్ అడిగారు..
మా అమ్మముందే నన్ను కమిట్‌మెంట్ అడిగారు..
మీరు తాగే టీలో చిటికెడు ఉప్పు కలపండి.. ఏం జరుగుతుంది అంటే..?
మీరు తాగే టీలో చిటికెడు ఉప్పు కలపండి.. ఏం జరుగుతుంది అంటే..?
నామినీ ఇక ఆప్షనల్.. జాయింట్ అకౌంట్ హోల్డర్లకు వెసులుబాటు
నామినీ ఇక ఆప్షనల్.. జాయింట్ అకౌంట్ హోల్డర్లకు వెసులుబాటు
'చంద్రబాబుది ఊరసవెల్లి రాజకీయం'.. సింహపురి ఎన్నికల ప్రచారంలో జగన్
'చంద్రబాబుది ఊరసవెల్లి రాజకీయం'.. సింహపురి ఎన్నికల ప్రచారంలో జగన్