Mumbai Attacks: ముంబయిపై ముష్కర దాడికి 13 ఏళ్ళు.. ఇప్పటికీ ప్రజలను ఉలిక్కిపడేలా చేసిన ఆ ఘటన ఎలా జరిగిందంటే..
ముంబై ఉగ్రదాడి జరిగి నేటికి 13 ఏళ్లు. ఈరోజును తలుచుకుని ముంబయి ఇప్పటికీ వణుకుతోంది. ఆ భయంకరమైన రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్య సంగతులు ఒక్కసారి చూద్దాం..
Most Read Stories