నేలపై రూ.500 నోట్లు.. ప్రజల్లో భయాందోళన..!

ఇంతకుముందు నేలపై కరెన్సీ నోట్లు పడితే తీసుకునేందుకు ఏ మాత్రం సంశయించేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు.

నేలపై రూ.500 నోట్లు.. ప్రజల్లో భయాందోళన..!
Follow us

| Edited By:

Updated on: May 03, 2020 | 7:35 PM

ఇంతకుముందు నేలపై కరెన్సీ నోట్లు పడితే తీసుకునేందుకు ఏ మాత్రం సంశయించేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కరెన్సీ నోటు కనిపించినా.. తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడం లేదు. దానికి తోడు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా హరియాణా కైతల్‌లోని కర్ణ్‌ విహార్‌లో దుండగులు కరెన్సీ నోట్లు వెదజల్లి వెళ్లారు. జింద్ బైపాస్ రోడ్డు సమీపంలో ఉన్న మురికివాడలో కొందరు రూ.500 నోట్లను వెదజల్లి వెళ్లారు. వాటిని గమనించిన స్థానికులు సిటీ స్టేషన్‌ హౌస్ ఆఫీసర్, ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కరెన్సీ నోట్లను శానిటైజింగ్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ కరెన్సీ నోట్ల విలువ రూ.15వేలు ఉందని.. కరోనా నేపథ్యంలో ప్రజలు నోట్లు తీసుకోవడానికి భయపడ్డారని పోలీసులు తెలిపారు.

Read This Story Also: బ్యాక్‌ టు ఫామ్‌.. నియంత పనులు ప్రారంభించేసిన కిమ్..!

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు