AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముగిసిన ‘మహా’ డ్రామా.. ప్రమాణస్వీకారం చేస్తోన్న ఎమ్మెల్యేలు

కొన్ని రోజులుగా గంటకో ట్విస్ట్‌తో ఆసక్తికరంగా కొనసాగిన మహారాష్ట్ర రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. ఎన్పీసీ, కాంగ్రెస్ మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పాటైన ‘మహా వికాస్‌ అఘాడీ’ నేతగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉద్ధవ్‌ ఠాక్రేను ఎన్నుకున్నారు. మూడు పార్టీల ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు ముంబయిలోని ట్రైడెంట్‌ హోటల్‌లో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్సీపీ శాసనసభాపక్షనేత జయంతిపాటిల్‌, ఉద్ధవ్‌ పేరును ప్రతిపాదించగా… కాంగ్రెస్‌ సభ్యుడు బాలా సాహెబ్‌ థోరట్‌ […]

ముగిసిన 'మహా' డ్రామా.. ప్రమాణస్వీకారం చేస్తోన్న ఎమ్మెల్యేలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 27, 2019 | 11:26 AM

Share

కొన్ని రోజులుగా గంటకో ట్విస్ట్‌తో ఆసక్తికరంగా కొనసాగిన మహారాష్ట్ర రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. ఎన్పీసీ, కాంగ్రెస్ మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పాటైన ‘మహా వికాస్‌ అఘాడీ’ నేతగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉద్ధవ్‌ ఠాక్రేను ఎన్నుకున్నారు. మూడు పార్టీల ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు ముంబయిలోని ట్రైడెంట్‌ హోటల్‌లో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్సీపీ శాసనసభాపక్షనేత జయంతిపాటిల్‌, ఉద్ధవ్‌ పేరును ప్రతిపాదించగా… కాంగ్రెస్‌ సభ్యుడు బాలా సాహెబ్‌ థోరట్‌ బలపర్చారు. ఈ నేపథ్యంలో నవంబర్ 28న ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా ప్రస్తుతం ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ప్రొటెం స్పీకర్ కాళిదాస్ కొలంబకర్ ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్సీపీ ఎమ్మెల్యేలలో కలిసి అజిత్ పవార్ అసెంబ్లీకి వచ్చారు. ఇక శాసనసభ వద్ద అజిత్​ పవార్​‌ను శరద్ పవార్ కుమార్తె, ఎన్సీపీ నేత సుప్రియా సూలే ఆప్యాయ ఆలింగనం చేసుకున్నారు. కాగా ఫడ్నవీస్ రాజీనామా చేసిన నేపథ్యంలో బల పరీక్ష అవసరం లేదని విధాన భవన్‌ సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం