AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాడు అలిగిన మన్మోహన్… రాజీనామాకు రెడీ….అడ్డు పడిన ఆహ్లువాలియా

మిస్టర్ కూల్.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో అలిగి రాజీనామాకు సిధ్ధపడ్డారట. యూపీఏ-2 హయాంలో అప్పటి ప్రభుత్వం తెచ్చిన ఓ జీవోను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చించి వేయడమే ఆయన ఆగ్రహానికి కారణమైందట. వివరాల్లోకి వెళ్తే.. అది 2013 సంవత్సరం. అప్పట్లో అవినీతి ఆరోపణల మచ్ఛపడిన ఎంపీలకు రెండేళ్ల జైలుశిక్ష విధించాలని సుప్రీంకోర్టు ఇఛ్చిన తీర్పు నేపథ్యంలో.. నాటి ప్రభుత్వం ఓ ఆర్డినెన్సును తెచ్చింది. అయితే వివాదాస్పదమైన ఈ ఆర్డినెన్స్ పూర్తి అర్థరహితమైనదని, చించి.. […]

నాడు అలిగిన మన్మోహన్... రాజీనామాకు రెడీ....అడ్డు పడిన ఆహ్లువాలియా
Umakanth Rao
| Edited By: |

Updated on: Feb 17, 2020 | 2:16 PM

Share

మిస్టర్ కూల్.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో అలిగి రాజీనామాకు సిధ్ధపడ్డారట. యూపీఏ-2 హయాంలో అప్పటి ప్రభుత్వం తెచ్చిన ఓ జీవోను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చించి వేయడమే ఆయన ఆగ్రహానికి కారణమైందట. వివరాల్లోకి వెళ్తే.. అది 2013 సంవత్సరం. అప్పట్లో అవినీతి ఆరోపణల మచ్ఛపడిన ఎంపీలకు రెండేళ్ల జైలుశిక్ష విధించాలని సుప్రీంకోర్టు ఇఛ్చిన తీర్పు నేపథ్యంలో.. నాటి ప్రభుత్వం ఓ ఆర్డినెన్సును తెచ్చింది. అయితే వివాదాస్పదమైన ఈ ఆర్డినెన్స్ పూర్తి అర్థరహితమైనదని, చించి.. పారవేయదగినదని రాహుల్ అభివర్ణించారట. దీనివల్ల తమ ప్రభుత్వం ఇరకాట పరిస్థితినెదుర్కొనవచ్ఛునని  భావించి  ఆయన ఈ వ్యాఖ్యలు చేశారట.  ఆ సమయానికి మన్మోహన్ సింగ్ అమెరికాలో ఉన్నారు. ఒకప్పటి ప్లానింగ్ కమిషన్ (ప్రణాళికా సంఘం) ఉపాధ్యక్షుడైన మాంటెక్ సింగ్ ఆహ్లువాలియా ఈ విషయాలన్నీ తన  పుస్తకంలో రాశారు. ‘బ్యాక్ స్టేజ్.. ది స్టోరీ.. బిహైండ్ ఇండియాస్ హై  గ్రోత్ ఇయర్స్’ అనే పుస్తకమిది ! నాడు మన్మోహన్ తో బాటు న్యూయార్క్ వెళ్లిన ప్రతినిధి బృందంలో తానూ  ఉన్నానని, అక్కడ ఉండగా తన సోదరుడు, మాజీ ఐఏఎస్ అధికారి కూడా అయిన సంజీవ్…. మన్మోహన్ ను విమర్శిస్తూ రాసిన ఓ ఆర్టికల్ ను తనకు ఈ-మెయిల్ చేయగా ..దాన్ని మన్మోహన్ కు చూపానని ఆహ్లువాలియా తెలిపారు. ఇది చదివిన మన్మోహన్ రాజీనామాకు సిధ్ధపడ్డారని పేర్కొన్నారు. ఆర్డినెన్స్ జీవోను చించివేయాలని అన్నారంటే అది ప్రధానమంత్రి కార్యాలయాన్ని అవమానించడమేనని.. అంటే తనను అవమానించినట్టేనని మన్మోహన్ భావించారని ఆయన తెలిపారు. అయితే ఈ ఆలోచన మంచిది కాదని తాను సలహా ఇచ్చానని, దీంతో ఆయన వెనక్కి తగ్గారని ఆహ్లువాలియా వివరించారు. మన్మోహన్ సింగ్ తిరిగి ఢిల్లీకి వఛ్చిన అనంతరం ఈ ఉదంతం హాట్ టాపిక్ గా మారింది.

యూపీఏ-2 హయాంలో పలువురు మంత్రులపై వఛ్చిన అవినీతి ఆరోపణల గురించి, పాలసీ వైఫల్యాల గురించి ఆహ్లువాలియా ఈ బుక్ లో పేర్కొన్నారు. నాటి పలు  ప్రభుత్వ పథకాలు ఈయన వల్లే పాపులర్ అవుతూ వచ్చాయి.

టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ బోణీ..నెదర్లాండ్స్‌పై ఘనవిజయం
టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ బోణీ..నెదర్లాండ్స్‌పై ఘనవిజయం
గర్భిణీ స్త్రీలను పాములు కాటేయ్యవా.. ఆ శక్తి అడ్డుపడుతుందా..?
గర్భిణీ స్త్రీలను పాములు కాటేయ్యవా.. ఆ శక్తి అడ్డుపడుతుందా..?
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..