Viral Video: స్కూల్‌లో బూట్లతో కొట్టుకున్న టీచర్స్.. సీన్ చూసి విస్తుపోయిన స్టూడెంట్స్.. ఏం జరిగిందంటే..

Viral Video: పాఠశాలకు లేట్ వచ్చిందనే కారణంలో ఉపాధ్యాయురాలిపై చెప్పులతో దాడి చేశాడు స్కూల్ ప్రిన్సిపల్. అడ్డుకున్న వారిని పక్కను నెట్టిమరీ కొట్టాడు.

Viral Video: స్కూల్‌లో బూట్లతో కొట్టుకున్న టీచర్స్.. సీన్ చూసి విస్తుపోయిన స్టూడెంట్స్.. ఏం జరిగిందంటే..
Teachers
Follow us

|

Updated on: Jun 25, 2022 | 2:05 PM

Viral Video: పాఠశాలకు లేట్ వచ్చిందనే కారణంలో ఉపాధ్యాయురాలిపై చెప్పులతో దాడి చేశాడు స్కూల్ ప్రిన్సిపల్. అడ్డుకున్న వారిని పక్కను నెట్టిమరీ కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండా.. అధికారులు అతన్ని సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. యూపీ లఖీంపూర్‌ ఖేరీలోని మహేంగు ఖేరా గ్రామంలోని ప్రభుత్వం పాఠశాలలో అజిత్ వర్మ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాడు. అయితే, ఇదే స్కూల్‌లో పని చేస్తున్న ఓ మహిళా టీచర్ పాఠశాలకు ఆలస్యంగా వచ్చింది. దాంతో ఆగ్రహించిన ప్రిన్సిపల్.. స్కూల్‌కు లేట్‌గా ఎందుకు వచ్చారంటూ ఆమెను నిలదీశారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. ప్రిన్సిపల్ మరింత రెచ్చిపోయాడు. కాలి షూ తీసి ఉపాధ్యాయురాలిని కొట్టాడు. అతని దాడికి షాక్ అయిన ఉపాధ్యాయురాలి.. ఆ తరువాత తాను కూడా కాలి చెప్పుతో ప్రిన్సిపల్‌ను కొట్టింది. ఈ ఘర్షణ పాఠశాలలో ఇతర ఉపాధ్యాయులు, స్టూడెంట్స్ ఎదుటే చోటు చేసుకోగా.. కొందరు ఈ గొడవను వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అయ్యింది.

కాగా, ఈ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ అధికారులు స్పందించారు ఉపాధ్యాయురాలిపై దాడికి పాల్పడిన ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలాఉంటే.. ఘర్షణపై వివరణ ఇచ్చాడు ప్రిన్సిపల్ అజిత్ వర్మ. ఉపాధ్యాయురాలు రోజూ ఆలస్యంగా వస్తుందని, కొన్నిసార్లు సంతకం చేసి వెళ్లిపోతుందని ఆరోపించాడు. ఇదే విషయంపై ఎన్నిసార్లు చెప్పినా ఆమెలో మార్పు రాలేదన్నాడు. కాగా, ఈ ఘర్షణపై ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు