AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bus Accident: ఘోర బస్సు ప్రమాదం.. స్పాట్‌లోనే 9 మంది సజీవదహనం!.. ఎక్కడంటే?

Karnataka Bus Accident: దేశంలో మరోసారి ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కర్ణాటకలో ఓ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీ ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగి 17 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయినట్టు తెలుస్తోంది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తారు.

Bus Accident: ఘోర బస్సు ప్రమాదం.. స్పాట్‌లోనే 9 మంది సజీవదహనం!.. ఎక్కడంటే?
Karnataka Bus Fire
Anand T
|

Updated on: Dec 25, 2025 | 8:35 AM

Share

దేశంలో మరోసారి ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కర్ణాటకలో ఓ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీ ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగి 9 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయినట్టు తెలుస్తోంది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ ప్రమాదానికి సంబందించిన అప్‌డేట్స్ ఇక్కడ చూడండి..