AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Morbi bridge: గుజరాత్ మోర్బీ బ్రిడ్జ్‌ గురించి ఈ విషయాలు తెలుసా? అసలు బ్రిడ్జ్‌ ఎందుకు కూలిందంటే..

ప్రపంచంలోనే అత్యంత పొడవైన సస్పెన్షన్ వంతెనగా గుజరాత్‌లోని మోర్బీ బ్రిడ్జ్‌ పేరుగాంచింది. ప్రకృతి అందాల మధ్య నిర్మించిన ఈ వంతెన అఫీషియల్‌ పేరు 'స్కై బ్రిడ్జ్ 721'. దాదాపు 7 నెలల తర్వాత ఈ ఏడాది మేలో బ్రిడ్జ్‌ను రీఓపెన్‌ చేశారు. ఐతే కొద్ది రోజులకే బ్రిడ్జ్‌ కూలడంతో..

Srilakshmi C
|

Updated on: Nov 01, 2022 | 9:18 PM

Share
ప్రపంచంలోనే అత్యంత పొడవైన సస్పెన్షన్ వంతెనగా గుజరాత్‌లోని మోర్బీ బ్రిడ్జ్‌ పేరుగాంచింది. ప్రకృతి అందాల మధ్య నిర్మించిన ఈ వంతెన అఫీషియల్‌ పేరు 'స్కై బ్రిడ్జ్ 721'. దాదాపు 7 నెలల తర్వాత ఈ ఏడాది మేలో బ్రిడ్జ్‌ను రీఓపెన్‌ చేశారు. ఐతే కొద్ది రోజులకే బ్రిడ్జ్‌ కూలడంతో దేశ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది.

ప్రపంచంలోనే అత్యంత పొడవైన సస్పెన్షన్ వంతెనగా గుజరాత్‌లోని మోర్బీ బ్రిడ్జ్‌ పేరుగాంచింది. ప్రకృతి అందాల మధ్య నిర్మించిన ఈ వంతెన అఫీషియల్‌ పేరు 'స్కై బ్రిడ్జ్ 721'. దాదాపు 7 నెలల తర్వాత ఈ ఏడాది మేలో బ్రిడ్జ్‌ను రీఓపెన్‌ చేశారు. ఐతే కొద్ది రోజులకే బ్రిడ్జ్‌ కూలడంతో దేశ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది.

1 / 6
మోర్చీ బ్రిడ్జ్‌కు ఈశాన్యంలో 2 పర్వత శ్రేణులను కలుపుతూ నిర్మించిన ఈ వంతెనపై ఏకకాలంలో దాదాపు 500 మంది నడవవచ్చు. బ్రిడ్జిపై నుంచి ప్రకృతిని ఆస్వాదించడానికి ప్రపంచ వ్యాప్తంగా వేలాది పర్యాటకులు నిత్యం ఇక్కిడికి వస్తుంటారు.

మోర్చీ బ్రిడ్జ్‌కు ఈశాన్యంలో 2 పర్వత శ్రేణులను కలుపుతూ నిర్మించిన ఈ వంతెనపై ఏకకాలంలో దాదాపు 500 మంది నడవవచ్చు. బ్రిడ్జిపై నుంచి ప్రకృతిని ఆస్వాదించడానికి ప్రపంచ వ్యాప్తంగా వేలాది పర్యాటకులు నిత్యం ఇక్కిడికి వస్తుంటారు.

2 / 6
దాదాపు 8.3 మిలియన్‌ డాలర్ల వ్యయంతో ఈ వంతెనను నిర్మించారు. 6 సపోర్టింగ్ రోప్‌లు, 60 విండ్ రోప్‌ (తాళ్ల) సహాయంతో నిర్మించారు.

దాదాపు 8.3 మిలియన్‌ డాలర్ల వ్యయంతో ఈ వంతెనను నిర్మించారు. 6 సపోర్టింగ్ రోప్‌లు, 60 విండ్ రోప్‌ (తాళ్ల) సహాయంతో నిర్మించారు.

3 / 6
కేవలం ఒక మీటరు వెడల్పు గల ఈ వంతెనను చూసేందుకు అన్ని వయసుల వారికి అనుమతి ఉంటుంది. ఐతే ఏకకాలంలో దీనిపైకి 500 మందిని మాత్రమే అనుమతిస్తారు.

కేవలం ఒక మీటరు వెడల్పు గల ఈ వంతెనను చూసేందుకు అన్ని వయసుల వారికి అనుమతి ఉంటుంది. ఐతే ఏకకాలంలో దీనిపైకి 500 మందిని మాత్రమే అనుమతిస్తారు.

4 / 6
ప్రమాదం జరిగిన సమయంలో వంతెన సామర్థ్యం కంటే 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా జనం దాని మీదకు చేరడం వల్లనే మోర్బీ విషాదానికి ప్రధాన కారణమని పరిశోధక బృంధాలు చెబుతున్నాయి. దీనిలో వాస్తవమెంతా అనేది తెలియాల్సి ఉంది.

ప్రమాదం జరిగిన సమయంలో వంతెన సామర్థ్యం కంటే 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా జనం దాని మీదకు చేరడం వల్లనే మోర్బీ విషాదానికి ప్రధాన కారణమని పరిశోధక బృంధాలు చెబుతున్నాయి. దీనిలో వాస్తవమెంతా అనేది తెలియాల్సి ఉంది.

5 / 6
ఈ దుర్ఘటనలో దాదాపు 135 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.

ఈ దుర్ఘటనలో దాదాపు 135 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.

6 / 6
హైదరాబాద్‌ మధ్యలో కొత్తగా 6 లైన్ల భారీ రహదారి.. ట్రాఫిక్ ఇక ఉండదు
హైదరాబాద్‌ మధ్యలో కొత్తగా 6 లైన్ల భారీ రహదారి.. ట్రాఫిక్ ఇక ఉండదు
రుమాలి రోటీ అసలు ఉపయోగం ఇదా? తెలిస్తే నోరెళ్లబెడతారు..షాకింగ్
రుమాలి రోటీ అసలు ఉపయోగం ఇదా? తెలిస్తే నోరెళ్లబెడతారు..షాకింగ్
చికెన్‌లో ఏ పార్ట్ తింటే ఆరోగ్యానికి మంచిది.. ఈ ముక్కలు తింటే..
చికెన్‌లో ఏ పార్ట్ తింటే ఆరోగ్యానికి మంచిది.. ఈ ముక్కలు తింటే..
వైభవ్ జుజుబీ.! 18 ఫోర్లు, 8 సిక్సర్లతో ప్రభంజనం.. ఎవరంటే.?
వైభవ్ జుజుబీ.! 18 ఫోర్లు, 8 సిక్సర్లతో ప్రభంజనం.. ఎవరంటే.?
వెంకటేశ్ కూతురిగా కనిపించింది.. ఇప్పుడు హీరోయిన్‏లా..
వెంకటేశ్ కూతురిగా కనిపించింది.. ఇప్పుడు హీరోయిన్‏లా..
మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇకపై అలా..
మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇకపై అలా..
ఫ్లైట్‌ టిక్కెట్‌ ధరలపై ప్రభుత్వ కీలక నిర్ణయం..?
ఫ్లైట్‌ టిక్కెట్‌ ధరలపై ప్రభుత్వ కీలక నిర్ణయం..?
టీమిండియాకు బిగ్ షాక్..! గాయంతో మరో ప్లేయర్ ఔట్..?
టీమిండియాకు బిగ్ షాక్..! గాయంతో మరో ప్లేయర్ ఔట్..?
భారతదేశంలో ఇప్పటికీ రైళ్లు నడవని రాష్ట్రం ఉందని తెలుసా? ఎక్కడంటే
భారతదేశంలో ఇప్పటికీ రైళ్లు నడవని రాష్ట్రం ఉందని తెలుసా? ఎక్కడంటే
సైకో భార్య.. భర్తను చంపేసి.. ఆ వీడియోలు చూస్తూ రాత్రంతా..
సైకో భార్య.. భర్తను చంపేసి.. ఆ వీడియోలు చూస్తూ రాత్రంతా..