AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై..

ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఈపీఎఫ్ కనీస పింఛన్‌ను పెంచే ఆలోచనలో ఉన్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు. ప్రస్తుతం కనీస పింఛన్ 1000 రూపాయలు ఉండగా.. దీన్ని 5 వేల వరకు పెంచాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ మంత్రితో 15 రోజుల్లో చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని ఆయన అన్నారు. అంతేకాకుండా పీఎఫ్‌వో ఖాతాదారులు 8 కోట్లకు పెరిగినట్లు సంతోష్ గంగ్వార్ వెల్లడించారు.

ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై..
Ravi Kiran
|

Updated on: Aug 22, 2019 | 12:03 PM

Share

ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఈపీఎఫ్ కనీస పింఛన్‌ను పెంచే ఆలోచనలో ఉన్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు. ప్రస్తుతం కనీస పింఛన్ 1000 రూపాయలు ఉండగా.. దీన్ని 5 వేల వరకు పెంచాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ మంత్రితో 15 రోజుల్లో చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని ఆయన అన్నారు. అంతేకాకుండా పీఎఫ్‌వో ఖాతాదారులు 8 కోట్లకు పెరిగినట్లు సంతోష్ గంగ్వార్ వెల్లడించారు.