AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

First Driverless Train: ప్రయాణికులకు విజ్ఞప్తి….డ్రైవర్ లేని ట్రైన్ రాబోతోంది… ఎక్కడో తెలుసా..?

ప్రయాణికులకు విజ్ఞప్తి ఢిల్లీ నుంచి మెజెంటా వెళ్లే మెట్రో ట్రైన్ మరికొద్ది నిమిషాల్లో ప్లాట్ ఫాం మీదకు రానుంది. అయితే ఈ రైలుకు ఓ ప్రత్యేకత ఉంది.

First Driverless Train: ప్రయాణికులకు విజ్ఞప్తి....డ్రైవర్ లేని ట్రైన్ రాబోతోంది... ఎక్కడో తెలుసా..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 25, 2020 | 8:48 AM

Share

Delhi Metro : ప్రయాణికులకు విజ్ఞప్తి ఢిల్లీ నుంచి మెజెంటా వెళ్లే మెట్రో ట్రైన్ మరికొద్ది నిమిషాల్లో ప్లాట్ ఫాం మీదకు రానుంది. అయితే ఈ రైలుకు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే… ఢిల్లీ మెట్రో డ్రైవర్ లేని ట్రైన్‌ను నడపనుంది. ఈ రైలును భారత ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్ 28న ప్రారంభించనున్నారు.

దేశంలోనే మొదటి డ్రైవర్ లేని రైలు ఢిల్లీ నుంచి మెజెంటా లైన్‌లో నడపనున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఢిల్లీ మెట్రో 18 ఏళ్ల సందర్భంగా ఈ ప్రత్యేక రైలును ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని మెట్రో అధికారులు తెలిపారు. కాగా, ఢిల్లీ మెట్రో డిసెంబర్ 25న, 2002లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ప్రారంభించారు. ఢిల్లీ మెట్రోలో ప్రతి రోజు 26 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి