PM Modi-Vaccine: దేశంలో 75 శాతం మంది పెద్దలకు వ్యాక్సిన్ పూర్తి..శభాస్ ఇండియా అంటూ ప్రధాని ట్వీట్..

PM Modi-Corona Vaccine: భారత దేశం(India)లో కరోనా వైరస్ (Corona Virus)నియంత్రణ కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్(Vaccine Drive) జనవరి 16 వ తేదీ 2021న ప్రారంభ‌మై సక్సెస్ ఫుల్ అయింది.

PM Modi-Vaccine: దేశంలో 75 శాతం మంది పెద్దలకు వ్యాక్సిన్ పూర్తి..శభాస్ ఇండియా అంటూ ప్రధాని ట్వీట్..
Pm Modi
Follow us

|

Updated on: Jan 30, 2022 | 3:14 PM

PM Modi-Corona Vaccine: భారత దేశం(India)లో కరోనా వైరస్ (Corona Virus)నియంత్రణ కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్(Vaccine Drive) జనవరి 16 వ తేదీ 2021న ప్రారంభ‌మై సక్సెస్ ఫుల్ అయింది. మొదట వృద్ధులకు, ఫ్రంట్ లైన్ వారియర్స్ తో మొదలు పెట్టిన ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం అంచెలంచెలుగా దేశ ప్రజలందరికీ ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఇటీవలే బూస్టర్ డోసు తో పాటు.. యువత కూడా టీకాలు ఇవ్వడం ప్రారంభించారు. అయితే దేశంలో వయోజన జనాభాలో 75 శాతం మందికి వ్యాక్సినేష‌న్ పూర్తి అయిన‌ట్టు తెలిపినపూర్తయిందని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. టీకా తీసుకున్న ప్రతి ఒక్క పౌరుల‌కు అభినంద‌న‌లు చెప్పారు

దేశ జానాభాలో మొత్తం పెద్దలలో 75 శాతం మంది పూర్తిగా టీకాలు వేసుకున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా చెప్పారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ మహత్తరమైన ఫీట్ సాధించినందుకు సహకరించిన ప్రతి ఒక్క భారతీయులకు అభినందనలు.. వ్యాక్సిన్ డ్రైవ్‌ను విజయవంతం చేశారు. అంతేకాదు.. ఇది దేశానికి గ‌ర్వ‌కార‌ణం అంటూ ట్వీట్ చేశారు ప్ర‌ధాని మోడీ.. దేశంలో 75 శాతం మంది పెద్దవారు వ్యాక్సిన్ రెండు డోసుల టీకాలు తీసుకున్నారు.. కరోనాపై పోరాటంలో మనం మరింత బలపడుతున్నాం.. అందరూ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా టీకాలు తీసుకోవాలంటూ ప్రజలను కోరుతూ.. కేంద్ర‌మంత్రి మాండవ్య ట్వీట్‌ చేశారు.

Also Read:  రథసప్తమి రోజు జిల్లేడు ఆకులతో స్నానం చేయడం వెనుక సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే..

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..