కాంగ్రెస్ పార్టీ లేనిదే విపక్ష ఫ్రంట్ సాధ్యం కాదు.. అదే మరి బేస్..ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్

దేశంలో బీజేపీని ఎదుర్కోవాలంటే ఏ విపక్ష కూటమికైనా కాంగ్రెస్ పార్టీయే పునాది అని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ లేనిదే విపక్ష ఫ్రంట్ సాధ్యం కాదు.. అదే మరి బేస్..ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్
Rjd Leader Tejashwi Yadav
Follow us

| Edited By: Phani CH

Updated on: Jun 30, 2021 | 12:08 AM

దేశంలో బీజేపీని ఎదుర్కోవాలంటే ఏ విపక్ష కూటమికైనా కాంగ్రెస్ పార్టీయే పునాది అని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు. 2024 లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేని ఎదుర్కోవలసి వస్తే అందుకు ఓ కూటమిగా ఏర్పడే విపక్షాలకు మూలాధారం ఆ పార్టీయే అవుతుందని ఆయన చెప్పారు. అంతెందుకు ..? కాంగ్రెస్ లేనిదే అపోజిషన్ ఫ్రంట్ అన్నది ఊహించలేమని ఆయన పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా గల 543 లోక్ సభ స్థానాల్లో కనీసం 289 సీట్లలో భారతీయ జనతా పార్టీతో కాంగ్రెస్ నేరుగా పోటీ పడగలదని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ పార్టీ భాగస్వామిగా ఉంటేనే ఏ విపక్ష ఐక్యత్త అయినా సాధ్యమవుతుందని…అదే బేస్ (పునాది) అని ఆయన వ్యాఖ్యానించారు. సమయం మించిపోతోందని, ఇప్పటి నుంచే ప్రతిపక్షాలు ఫ్రంట్ ఏర్పాటు కోసం సన్నాహాలు ప్రారంభించాలని తేజస్వి యాదవ్ సూచించారు. దేశం కోసం కొని పార్టీలు రాజీమార్గం అనుసరించాలని ఆయన అన్నారు. అంటే కాంగ్రెస్ కొన్ని పార్టీలతో రాజీ పడక తప్పదని పరోక్షంగా పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో వాటికీ ప్రాధాన్యం ఇవ్వాల్సిందే అని ఆయన చెప్పారు.

ఈ కూటమిలో ఎవరికీ సపోర్టు ఇవ్వాలన్నది ప్రజలే నిర్ణయిస్తారని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్ని లుకలుకలు ఉన్నా చివరకు వాటిని పార్టీ హైకమాండ్ సరిదిద్దుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అది జాతీయ పార్టీ అని అభివర్ణించారు. ఇలా ఉండగా బీహార్ లో చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జన శక్తి పార్టీ.. ఎన్డీయే కి దూరమయ్యే అవకాశాలను పరిశీలించాలని ఆయన మళ్ళీ పరోక్షంగా కోరారు.

మరిన్ని ఇక్కడ చూడండి: ఇసుకలో చిక్కుకున్న బోటు .. అక్కడ పెళ్లి కూతురిని భుజాలపై మోసిన పెళ్ళికొడుకు…

పశ్చిమ బెంగాల్ లో ఎన్ హెచ్ ఆర్ సీ టీమ్ పై దాడి.. ఎవరీ గూండాలు అంటున్న సభ్యులు

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు