కోవిడ్ పై పోరులో మీకు సహకరిస్తాం, మీ ఆర్దర్లను అడ్డుకోకుండా చూస్తాం, సోను సూద్ కు చైనా రాయబారి హామీ

ఈ కోవిడ్ సమయంలో చైనా నుంచి ఇండియాకు పలు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లకు సంబంధించి తాను పంపిన ఆర్దర్లను చైనా అడ్డుకుంటోందని నటుడు సోను సూద్ ఆరోపించారు.

కోవిడ్ పై పోరులో మీకు సహకరిస్తాం, మీ ఆర్దర్లను అడ్డుకోకుండా చూస్తాం, సోను సూద్ కు చైనా రాయబారి హామీ
Sonu Sood
Follow us

| Edited By: Phani CH

Updated on: May 01, 2021 | 8:41 PM

ఈ కోవిడ్ సమయంలో చైనా నుంచి ఇండియాకు పలు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లకు సంబంధించి తాను పంపిన ఆర్దర్లను చైనా అడ్డుకుంటోందని నటుడు సోను సూద్ ఆరోపించారు. ఇండియాకు  వందలాది  కాన్సెంట్రే టర్ల ను తెప్పించడానికి తాము యత్నిస్తుంటే చైనా అడ్డగిస్తోందని, (ఇక్కడ ఇండియాలో) ప్రతి నిముషానికి  ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆయన ట్వీట్ చేశారు. ఈ విషయంలో ఇండియాలోని చైనా రాయబారి గానీ లేదా ఆ దేశ విదేశాంగ మంత్రి గానీ జోక్యం చేసుకుని తమ కాన్సెంట్రేటర్లు ఇక్కడికి చేరేలా చూడాలని ఆయన ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన ఢిల్లీ లోని చైనా రాయబారి  సన్ వీ డాంగ్…కోవిద్ పై పోరులో మీకు పూర్తిగా సహకరిస్తామని, మీ ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు ఇండియాకు చేరేలా చూస్తామని హామీ ఇచ్చారు. తనకు తెలిసినంతవరకు చైనా నుంచి ఇండియాకు నార్మల్ గా విమాన సర్వీసులు  నడుస్తున్నాయన్నారు.   గత 2 వారాలుగా 61 రవాణా విమానాలు తమ దేశం నుంచి ఈ దేశానికి వచ్చాయని ఆయన చెప్పారు.

ఇదిలా ఉండగా.. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ప్రధాని మోదీకి లేఖ రాస్తూ .. ఇండియాలో  కోవిడ్ పరిస్థితిపై  తాము ఎంతో ఆందోళన   చెందుతున్నామని , తమ ప్రభుత్వం, తమ ప్రజల తరఫున సానుభూతి తెలుపుతున్నామని పేర్కొన్నారు. ఈ విపత్కర సమయంలో మీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన  అన్నారు.  చైనా విదేశాంగ మంత్రి కూడా  మన విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ,ఎస్. జైశంకర్ తో ఫోన్ లో మాట్లాడారు. తమ దేశం నుంచి ఆక్సిజన్ సిలిండర్లను, ఇతర వైద్య పరికరాలను ఇండియాకు పంపుతామని హామీ ఇచ్చారు. ఉభయ దేశాల మంత్రులూ ఇరు దేశాల వాణిజ్య సహకారం పైన కూడా చర్చించుకున్నారు. ఇంచుమించు పలు దేశాలు ఇండియా నుంచి ప్రయాణాలపై తమ దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించినప్పటికీ చైనా మాత్రం అలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.

మరిన్ని ఇక్కడ చూడండి: SAIL Recruitment 2021: `సెయిల్‌`లో డాక్ట‌ర్‌, న‌ర్సు పోస్టుల ఖాళీలు.. ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..

DFCCIL Recruitment 2021: రైల్వే శాఖకు చెందిన డిడికేటెడ్‌ ప్రైట్‌ కారిడార్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు