Corona Cases: దేశంలో ఆ రెండు రాష్ట్రాల్లో తగ్గని కరోనా కేసులు.. కేంద్రం నుంచి ప్రత్యేక బృందాలు

Corona Cases: దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడం లేదు. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో పూర్తిగా తగ్గుముఖం పట్టగా, మరి కొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు..

Corona Cases: దేశంలో ఆ రెండు రాష్ట్రాల్లో తగ్గని కరోనా కేసులు.. కేంద్రం నుంచి ప్రత్యేక బృందాలు
Maharashtra COVID-19 cases
Follow us

|

Updated on: Feb 02, 2021 | 12:51 PM

Corona Cases: దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడం లేదు. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో పూర్తిగా తగ్గుముఖం పట్టగా, మరి కొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా నమోదువుతున్నాయి. ఇక మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఈ రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ రాష్ట్రాలకు ఉన్నత స్థాయి బృందాలను పంపాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. కోవిడ్‌ వ్యాప్తి అరికట్టేందుకు మహారాష్ట్ర, కేరళ రాష్ట్ర అధికారులకు సహకారం అందించేందుకు రెండు ఉన్నత స్థాయి బృందాలను పంపించనున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం, ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రికి చెందిన నిపుణుల బృందం మహారాష్ట్రకు, ఆరోగ్యశాఖలోని సీనియర్‌ అధికారులు, నిపుణులతో కూడిన మరో బృందం త్వరలోనే కేరళకు పంపించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ బృందాలు ఆయా రాష్ట్రాల ఆరోగ్యశాఖలతో కలిసి పని చేస్తాయని, క్షేత్ర స్థాయిలో పరిశీలించి పలు సిఫార్సులు చేస్తుందని పేర్కొంది.

కాగా, దేశ వ్యాప్తంగా కోవిడ్‌ తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ ఈ రెండు రాష్ట్రాల్లో మాత్రం కేసుల సంఖ్య భారీగానే ఉంది. ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టివ్‌ కేసుల్లో దాదాపు 70 శాతం ఈ రెండు రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం.

World Covid 19 updates: ప్రపంచవ్యాప్తంగా క్రమంగా తగ్గుతున్న కరోనా కొత్త కేసుల సంఖ్య.. గత 24గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే…

12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు