AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయ్ దివస్ గుర్తుగా బీఎస్ఎఫ్ జవాన్లు ఏం చేశారో తెలుసా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న సైనికుల వీడియో..

సరిహద్దుల్లో అమరులైన జవానులను స్మరించుకోపోతే మన బ్రతుకుకు అర్థమే లేదు. ఎందుకంటే మనం స్వేచ్ఛగా

విజయ్ దివస్ గుర్తుగా బీఎస్ఎఫ్ జవాన్లు ఏం చేశారో తెలుసా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న సైనికుల వీడియో..
uppula Raju
|

Updated on: Dec 15, 2020 | 11:56 PM

Share

సరిహద్దుల్లో అమరులైన జవానులను స్మరించుకోపోతే మన బ్రతుకుకు అర్థమే లేదు. ఎందుకంటే మనం స్వేచ్ఛగా తిరగడానికి వారు ప్రాణాలను పనంగా పెట్టి పోరాడారు కనుక. తాజాగా 1971 యుద్ద వీరుల గౌరవార్థం బీఎస్ఎఫ్ జవానులు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి వారికి ఘనంగా నివాళులర్పించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

1971లో పాకిస్థాన్‌పై విజయానికి గుర్తుగా ఏటా ఇండియా డిసెంబర్ 16ను విజయ్ దివస్ పేరుతో వేడుకలు చేస్తోంది. తూర్పు పాకిస్తాన్‌లో మొదలైన ఈ పోరులో భారత్, పాక్‌ను ఓడించింది. దీంతో బంగ్లాదేశ్ దేశంగా ఏర్పడింది. దీనికి గుర్తుగా విజయ్ దివస్ వేడుకలు నిర్వహిస్తారు. అయితే ఈ వేడుకల్లో భాగంగా డిసెంబర్ 13,14 అర్ధరాత్రి భారత్, పాక్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 180 కిలోమీటర్ల పరుగు పందాన్ని నిర్వహించారు. రాజస్థాన్‌లోని బికనేరు నుంచి ప్రారంభమైన ఈ పరుగు అనూప్‌గఢ్‌లో ముగిసింది. 900 మంది బీఎస్ఎఫ్ జవాన్లు ఈ పరుగుపందెంలో పాల్గొన్నారు. ఒక్కో జవాను 400 మీటర్ల నుంచి 800 మీటర్లు పరిగెత్తారు. కేవలం 11 గంటల్లో ఈ పరుగుపందాన్ని పూర్తి చేశారు. దీంతో కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు జవాన్లను అభినందించారు. ఇప్పడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత