BRICS 2026 : దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభమైన బ్రిక్స్ సదస్సు!
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ సమావేశాలు ప్రారంభంమయ్యాయి. భారత మండపం వేదికగా బ్రిక్స్ సమ్మిట్ కొనసాగుతోంది.ఈ సదస్సుకు 11 సభ్య దేశాధినేతలు హాజరయ్యారు. అయితే ఈ సదస్సులో పాల్గొనేందుకు ఏడేళ్ల తర్వాత భారత్కు వచ్చారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్.

Brics 2026 Summit
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ సమావేశాలు ప్రారంభంమయ్యాయి. భారత మండపం వేదికగా బ్రిక్స్ సమ్మిట్ కొనసాగుతోంది.ఈ సదస్సుకు 11 సభ్య దేశాధినేతలు హాజరయ్యారు. అయితే ఈ సదస్సులో పాల్గొనేందుకు ఏడేళ్ల తర్వాత భారత్కు వచ్చారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్. తొలిసెషన్లో రెండు గంటల పాటు చర్చలు జరగనున్నాయి. సా.4 గంటలకు జాయింట్ డిక్లరేషన్ విడుదల చేయనున్నారు. అయితే పశ్చిమాసియా సంక్షోభంపై ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.
Follow Us
