AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీబీఐ, ఈడీని కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. సుప్రీం కోర్టును ఆశ్రయించిన 14 ప్రతిపక్ష పార్టీలు

ఈ మధ్య రాజకీయ నేతలపై సీబీఐ ఈడీ దాడులు పెరిగిపోవడం చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులపై ఈ దాడులు పెరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను కీలు బొమ్మలుగా వాడుకుంటుందని..

సీబీఐ, ఈడీని కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. సుప్రీం కోర్టును ఆశ్రయించిన 14 ప్రతిపక్ష పార్టీలు
Supreme Court
Aravind B
|

Updated on: Mar 24, 2023 | 12:28 PM

Share

ఈ మధ్య రాజకీయ నేతలపై సీబీఐ ఈడీ దాడులు పెరిగిపోవడం చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులపై ఈ దాడులు పెరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను కీలు బొమ్మలుగా వాడుకుంటుందని.. కావాలనే ప్రతిపక్ష నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులకు చేయిస్తోందని ఇదివరకే విపక్ష నాయకులు ఆరోపించారు. అయితే తాజాగా ఈ విషంపై 14 ప్రతిపక్ష పార్టీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఐడీ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని పిటీషన్ దాఖలు చేశాయి. ఈ పిటీషన్ వేసిన వాటిలో కాంగ్రెస్, DMK, RJD, BRS, TMC, AAP, NCP, శివ సేన ఉద్దవ్,JMM, JDU, CPI, CPM, SP పార్టీలు ఉన్నాయి.

అయితే పిటీషన్ లో అరెస్టుకు ముందు, అరెస్టు తర్వాత దర్యాప్తు సంస్థలు పాటిస్తున్న మార్గదర్శకాలేంటో తెలపాలని సుప్రీం కోర్టును కోరాయి. దీనిపై వేగంగా విచారణ చేసేందుకు సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింగ్వీ.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ముందు ఈ విషయాన్ని వివరించారు.సీబీఐ, ఈడీ సంస్థలను పూర్తిగా ప్రతిపక్ష నాయకులకు వ్యతిరేకంగా ఉన్నాయని అభిషేక్ సింగ్వీ తెలిపారు. అలాగే దర్యాప్తు సంస్థలు దాడులు చేసిన వారిలో దాదాపు 95 శాతం మంది విపక్ష పార్టీల నేతలే ఉన్నారని పేర్కొన్నారు. అయితే దీనిపై చీఫ్ జస్టీస్ విచారించేందుకు అంగీకరించాడు. ఏప్రిల్ 5న దీనిపై విచారణ చేస్తామని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?