AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.3.50 కోట్లతో వైరస్ రిసెర్చ్ సెంటర్

క‌రోనా వ్యాప్తి నివార‌ణ‌కు మ‌రిన్ని క‌ట్ట‌దిట్ట‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టింది. చెన్నైలోని రాజీవ్‌గాంతీ ప్రభుత్వాస్పత్రిలో రూ.3.30 కోట్లతో వైరస్‌ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.

రూ.3.50 కోట్లతో వైరస్ రిసెర్చ్ సెంటర్
Balaraju Goud
|

Updated on: Aug 19, 2020 | 2:10 PM

Share

కరోనా మహమ్మారి దేశాన్ని అత‌లాకుత‌లం చేసింది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులతో తమిళనాడు మూడు స్థానంలో కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో క‌రోనాతో మృత్యువాత ప‌డుతున్నవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో తమిళ స‌ర్కారు ఆందోళ‌న‌లో ప‌డింది. క‌రోనా వ్యాప్తి నివార‌ణ‌కు మ‌రిన్ని క‌ట్ట‌దిట్ట‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టింది. చెన్నైలోని రాజీవ్‌గాంతీ ప్రభుత్వాస్పత్రిలో రూ.3.30 కోట్లతో వైరస్‌ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ ఆస్పత్రిలో వివిధ అంటువ్యాధులకు వైద్యపరీక్షలు చేస్తున్నారు. ఒకే సారి లక్ష మంది రక్తనమూనాలను సేకరించే సదుపాయం ఈ ఆస్పత్రిలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం కరోనా తీవ్రత అధికం కావడంతో పరిశోధనలు అధికంగా చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం రూ.3.30 కోట్లతో వైరస్‌ పరిశోధన కేంద్రం చేపట్టనున్నారు. ఇది త్వరలో అందుబాటులోకి రానుంది. దీంతో త్వరితగతిన కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి చికిత్స అందించేందుకు వీలవుతుందని అధికారులు భావిస్తున్నారు.

Follow Us
పిత్తులు ఎక్కువగా వస్తున్నాయంటే.. మీ బాడీ లో ఇది పోయినట్లే
పిత్తులు ఎక్కువగా వస్తున్నాయంటే.. మీ బాడీ లో ఇది పోయినట్లే
ఏకంగా మూడు సీజన్స్ సూపర్ హిట్.. ఓటీటీలో ట్రెండింగ్..
ఏకంగా మూడు సీజన్స్ సూపర్ హిట్.. ఓటీటీలో ట్రెండింగ్..
20 ఏళ్లుగా నో లిక్కర్‌.. ఆదర్శంగా నిలుస్తున్న ఆ గ్రామం
20 ఏళ్లుగా నో లిక్కర్‌.. ఆదర్శంగా నిలుస్తున్న ఆ గ్రామం
ఈరోజు వర్షాలు.. రేపటి నుండి పొడి వాతావరణం.. పెరుగుతున్న ఉష్ణోగ్రత
ఈరోజు వర్షాలు.. రేపటి నుండి పొడి వాతావరణం.. పెరుగుతున్న ఉష్ణోగ్రత
ఏసీ, కూలర్లతో పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్ తెలిస్తే సమ్మర్‌లోనూ..
ఏసీ, కూలర్లతో పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్ తెలిస్తే సమ్మర్‌లోనూ..
18 ఏళ్ల నిరీక్షణకు తెర..ఐపీఎల్ మైదానాల్లో ఇక భారతీయ కెప్టెన్ల హవా
18 ఏళ్ల నిరీక్షణకు తెర..ఐపీఎల్ మైదానాల్లో ఇక భారతీయ కెప్టెన్ల హవా
డీమార్ట్ మాయాజాలం వెనుక ఎవ్వరికీ తెలియని నిజం..
డీమార్ట్ మాయాజాలం వెనుక ఎవ్వరికీ తెలియని నిజం..
ఒకే ట్రిప్‌లో తమిళనాడు పుణ్యక్షేత్రాలు.. IRCTC ప్రత్యేక యాత్రకు..
ఒకే ట్రిప్‌లో తమిళనాడు పుణ్యక్షేత్రాలు.. IRCTC ప్రత్యేక యాత్రకు..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
ఏపీని దేశంలోనే అగ్రస్థాయి ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం- సీఎం
ఏపీని దేశంలోనే అగ్రస్థాయి ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం- సీఎం