టాప్ 10 న్యూస్ @5PM

1. యాదాద్రిలో గవర్నర్ దంపతులకు పూర్ణకుంభ స్వాగతం గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామినిదర్శించుకున్నారు.ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారి దర్శనానికి విచ్చేసిన గవర్నర్‌ దంపతులకు ఆలయ అర్చకులు.. Read more  2. ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తున్నా.. కేసీఆర్‌కు హ్యాట్సాఫ్ దిశ హత్యాచారం, నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా… మొట్టమొదటి సారిగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దీనిపై స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్రశంసలతో.. Read more  […]

టాప్ 10 న్యూస్ @5PM
Follow us

| Edited By:

Updated on: Dec 09, 2019 | 5:00 PM

1. యాదాద్రిలో గవర్నర్ దంపతులకు పూర్ణకుంభ స్వాగతం

గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామినిదర్శించుకున్నారు.ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారి దర్శనానికి విచ్చేసిన గవర్నర్‌ దంపతులకు ఆలయ అర్చకులు.. Read more 

2. ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తున్నా.. కేసీఆర్‌కు హ్యాట్సాఫ్

దిశ హత్యాచారం, నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా… మొట్టమొదటి సారిగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దీనిపై స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్రశంసలతో.. Read more 

3. లోకేశ్‌ తినే పప్పులో ఉల్లిపాయ లేదనే చంద్రబాబు బాధ..

దిశ ఘటన నేపథ్యంలో  ఏపీ అసెంబ్లీలో మహిళా భద్రతపై చర్చ జరిగింది. ఇదే సమయంలో ఉల్లి కొరతపై చర్చించాలంటూ టీడీపీ పట్టు బట్టింది. దీంతో టీడీపీ సభ్యుల నిరసన మధ్యనే వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు తమ వాణిని.. Read more