AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడులో 40 వేల మార్క్ దాటిన కొవిడ్ కేసులు

తమిళనాడులో 24 గంట‌ల్లో నమోదైన 1,982 క‌రోనా పాజిటివ్ కేసులతో కలిపి 40,698కి చేరింది.

తమిళనాడులో 40 వేల మార్క్ దాటిన కొవిడ్ కేసులు
Balaraju Goud
|

Updated on: Jun 12, 2020 | 8:18 PM

Share

త‌మిళ‌నాడులో క‌రోనా వైర‌స్ విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. గ‌త 24 గంట‌ల్లో నమోదైన 1,982 క‌రోనా పాజిటివ్ కేసులతో కలిపి 40,698కి చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో ఒక్క రోజులో న‌మోదైన కేసుల్లో ఇదే అత్య‌ధికం. కొత్తగా నమోదైన కేసుల్లో 1,933 మంది స్థానికులు కాగా , 49 మంది విదేశాల నుంచి, ఇత‌ర రాష్ట్రాల నుంచి వెన‌క్కి వ‌చ్చినవారని త‌మిళ‌నాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 18 మంది మ‌ర‌ణించ‌గా.. కరోనాతో 367 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఒక్కరోజే కరోనా నుంచి కోలుకుని 1,342 ఇళ్లకు చేరుకున్నారని వెల్లడించింది. ఇక వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పూర్తి చేసుకుని 22,047 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యార‌ని తెలిపింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 18,284 మంది వేర్వేరు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని తెలిపింది. రాష్ట్రంలో అత్య‌ధికంగా చెన్నై సిటీలోనే 28,924 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని పేర్కొంది.

Follow Us
ఏకాదశి రోజు ఈ ఒక్కటి తింటే కటిక పేదవాడైనా కోట్లు గడిస్తాడు!
ఏకాదశి రోజు ఈ ఒక్కటి తింటే కటిక పేదవాడైనా కోట్లు గడిస్తాడు!
పాపం టిఫిన్ పార్మిల్ కట్టించుకుని ఇంటికి వెళ్లాడు.. ఆ తర్వాత
పాపం టిఫిన్ పార్మిల్ కట్టించుకుని ఇంటికి వెళ్లాడు.. ఆ తర్వాత
వంటింటి ఔషధం.. ఈ ఆకులు 2 నోట్లో వేసుకుంటే ఎన్నో ఆరోగ్య లాభాలు
వంటింటి ఔషధం.. ఈ ఆకులు 2 నోట్లో వేసుకుంటే ఎన్నో ఆరోగ్య లాభాలు
జాతకాలు మారబోతున్నాయ్.. ఆగస్టు నుంచి వారికి అదృష్టం పట్టబోతోంది..
జాతకాలు మారబోతున్నాయ్.. ఆగస్టు నుంచి వారికి అదృష్టం పట్టబోతోంది..
గ్యాస్ సిలిండర్లపై కేంద్రం రూ.500 సబ్సిడీ.. అసలు లెక్కలు ఇవే..
గ్యాస్ సిలిండర్లపై కేంద్రం రూ.500 సబ్సిడీ.. అసలు లెక్కలు ఇవే..
లగ్జరీ హోటల్‌లో విగతజీవిగా సౌదీ యువరాజు..!
లగ్జరీ హోటల్‌లో విగతజీవిగా సౌదీ యువరాజు..!
రైలు కిందపడి తహసీల్దార్ ఆత్మహత్య.. ప్రభుత్వ అధికారి మృతి కలకలం!
రైలు కిందపడి తహసీల్దార్ ఆత్మహత్య.. ప్రభుత్వ అధికారి మృతి కలకలం!
పచ్చి పాల పాయసం.. గిన్నెడు తింటే ఉషారుతో ఊగిపోతారు
పచ్చి పాల పాయసం.. గిన్నెడు తింటే ఉషారుతో ఊగిపోతారు
చెవులపై వెంట్రుకలు పెరగడం... అదృష్టాన్ని తీసుకొస్తుందా? అసలు నిజం
చెవులపై వెంట్రుకలు పెరగడం... అదృష్టాన్ని తీసుకొస్తుందా? అసలు నిజం
16గంటల్లో బీభత్సం సృష్టించిన వాన.. బొమ్మల్లా కొట్టుకుపోయిన కార్లు
16గంటల్లో బీభత్సం సృష్టించిన వాన.. బొమ్మల్లా కొట్టుకుపోయిన కార్లు