Covid-19: వారికి చికిత్సలో ప్రాధాన్యత ఇవ్వండి.. ప్రైవేటు ఆసుపత్రులకు సుప్రీంకోర్టు ఆదేశాలు

Supreme Court directs private hospitals: కరోనావైరస్ లాక్‌డౌన్ నాటినుంచి దేశంలో పరిస్థితులు ఛిన్నాభిన్నమయ్యాయి. ఈ సమయంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, వృద్ధుల పరిస్థితి..

Covid-19: వారికి చికిత్సలో ప్రాధాన్యత ఇవ్వండి.. ప్రైవేటు ఆసుపత్రులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Supreme Court
Follow us

|

Updated on: Mar 04, 2021 | 3:09 PM

Supreme Court directs private hospitals: కరోనావైరస్ లాక్‌డౌన్ నాటినుంచి దేశంలో పరిస్థితులు ఛిన్నాభిన్నమయ్యాయి. ఈ సమయంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, వృద్ధుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో వృద్ధులకు ప్రభుత్వ వైద్య సంస్థలతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రవేశం, చికిత్సలో ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు 2020 ఆగస్టు 4న న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఆర్ఎస్ రెడ్డిల ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం సవరిస్తూ పలు సూచనలు చేసింది. అంతకుముందు కరోనా బారిన పడే అవకాశం ఉన్న వృద్ధులకు చికిత్సలో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వ ఆసుపత్రులను మాత్రమే ఆదేశించింది. దీంతో ఆ ఆదేశాలను సవరిస్తూ సుప్రీం నిర్ణయాన్ని వెలువరించింది.

అయితే.. ఉన్నత న్యాయస్థానం జారీ చేసిన ముందస్తు ఆదేశాలను అనుసరించి.. ఆయా ప్రభుత్వాలు తీసుకున్న చర్యల గురించి ఒడిశా, పంజాబ్ మినహా మరే ఇతర రాష్ట్రం వివరాలు ఇవ్వలేదని పిటీషనర్ సీనియర్ న్యాయవాది అశ్వని కుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టింది. కోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రాలు తాజా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ జారీ చేయాల్సిన అవసరం ఉందని పిటీషనర్ ధర్మాసనానికి వివరించారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాల ఆరోగ్య, సాంఘిక సంక్షేమ శాఖలకు కోర్టు ఆదేశాలు జారీ చేయవచ్చని పేర్కొన్నారు. మహమ్మారి వేళ వృద్ధులకు మరింత రక్షణ అవసరమని.. కానీ రాష్ట్రాలు చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. దీంతో ధర్మాసనం పై విధంగా పేర్కొంటూ.. తాజా సూచనలపై స్పందించడానికి అన్ని రాష్ట్రాలకు మూడు వారాల సమయం ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలాఉంటే… అర్హత ఉన్న వృద్ధులందరికీ క్రమం తప్పకుండా పెన్షన్ చెల్లించాలని, కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రాలు వారికి అవసరమైన మందులు, మాస్కులు, శానిటైజర్లు ఇతర అవసరమైన వస్తువులను అందించాలని ఉన్నత న్యాయస్థానం గత సంవత్సరం ఆదేశించింది. కరోనా నేపథ్ంయలో వృద్ధులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రవేశానికి ప్రాధాన్యత ఇవ్వాలని.. వారు ఫిర్యాదు చేస్తే ఆసుపత్రి పరిపాలన తక్షణ చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు గతంలో సూచించింది.

Also Read:

Covaxin: భారత్ బయోటెక్ ‘కొవాక్జిన్’ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం.. మొత్తం ఎంతమందిపై జరిపారంటే..?

West Bengal Election 2021: ప్రధాని ఫొటోలను 72 గంటల్లో తొలగించండి.. ఎన్నికల సంఘం ఆదేశాలు.. ఎందుకంటే..?

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు