Blood Clots: కరోనా సోకిన వారిలో రక్తం గడ్డకట్టడానికి కారణమవుతున్న అణువును కనుగొన్న శాస్త్రవేత్తలు

Blood Clots: కరోనా సోకిన వారిలో రక్తం గడ్డకట్టడం లేదా చిక్కపడడం ఎందుకు జరుగుతుంది అనేదానిపై శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చారు. ఒక ప్రత్యేకరకమైన అణువు దీనికి కారణం అని వారు అంటున్నారు.

Blood Clots: కరోనా సోకిన వారిలో రక్తం గడ్డకట్టడానికి కారణమవుతున్న అణువును కనుగొన్న శాస్త్రవేత్తలు
Blood Clot In Corona Patients
Follow us

|

Updated on: Jun 24, 2021 | 7:42 PM

Blood Clots: కరోనా సోకిన వారిలో రక్తం గడ్డకట్టడం లేదా చిక్కపడడం ఎందుకు జరుగుతుంది అనేదానిపై శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చారు. ఒక ప్రత్యేకరకమైన అణువు దీనికి కారణం అని వారు అంటున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఈ అణువు స్థాయిలు పెరుగుతాయి. అందువల్ల రక్తం గడ్డకట్టే పరిస్థితి వస్తుంది. దీనివలన రోగి మరణించే ప్రమాదం పెరుగుతుంది అని పరిశోధకులు తెలిపారు. ఐర్లాండ్ యూనివర్శిటీ ఆఫ్ మెడిసిన్ లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ పరిశోధకులు ఏ విషయంపై పరిశోధన నిర్వహించారు. కరోనా రోగులలో రక్తం గడ్డకట్టడం ఎందుకు అని అర్థం చేసుకోవడానికి, డబ్లిన్‌లోని బ్యూమాంట్ ఆసుపత్రిలో చేరిన కరోనా బాధితులపై ఈ పరిశోధనలు జరిగాయి. వారి రక్త నమూనాలను పరిశోధకులు తీసుకున్నారు. ఈ రోగులలో విడబ్ల్యుఎఫ్ అణువు అధిక స్థాయిలో ఉందని రక్త నివేదికలు వెల్లడించాయి. ఈ అణువు రక్తం గడ్డ కట్టడాన్ని ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా వీరిలో రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించే ADAMTS13 అణువు స్థాయి తక్కువగా ఉంది. ఈ రెండు అణువుల సమతుల్యత క్షీణించినప్పుడు, గడ్డకట్టడం మొదలవుతుంది. ఇలా గద్దకట్టడం మొదలవడం మరణానికి కారణమవుతుందని పరిశోధన రుజువు చేసింది . రక్తం గడ్డకట్టడం వల్ల చాలా మంది కరోనా రోగులు మరణించారని మునుపటి అనేక పరిశోధనలలో రుజువు అయింది.

కరోనా రోగుల ADAMTS13 మరియు VVF స్థాయిని నిర్వహించడానికి ఇంకా ఎక్కువ పరిశోధనలు అవసరమని పరిశోధకుడు డాక్టర్ జామీ ఓసుల్లివన్ చెప్పారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది, దీని ప్రకారం కోవిషీల్డ్ టీకా తీసుకున్న తర్వాత రక్తస్రావం, రక్తం గడ్డకట్టడం గురించి ఫిర్యాదు చేసిన 26 అనుమానాస్పద కేసులు నమోదయ్యాయి. తీవ్రమైన దుష్ప్రభావాలకు భయపడి చాలా దేశాలు ఈ టీకాను నిలిపివేసాయి. అయినప్పటికీ, కోవిషీల్డ్ దుష్ప్రభావాలు ఈ టీకా యొక్క ప్రయోజనాల కంటే చాలా తక్కువ అని చాలా మంది ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడ్డారు. కోవ్‌షీల్డ్ వల్ల కలిగే తీవ్రమైన నష్టాన్ని భారతదేశంలో గుర్తించడం ఇదే మొదటిసారి.

మొత్తం 498 కేసులను వారు అధ్యయనం చేసినట్లు మంత్రిత్వ శాఖ తన నివేదికలో పేర్కొంది. వీటిలో, కోవిషీల్డ్ వ్యాక్సిన్ పొందిన తరువాత రక్తస్రావం లేదా రక్తం గడ్డకట్టే అవకాశం ఉన్న 26 కేసులను మాత్రమే వారు కనుగొన్నారు. అదేవిధంగా కోవాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టడం లేదా రక్తస్రావం సమస్యలు ఏవీ ఇంతవరకూ తెలియలేదు.

Also Read: Maoist Leaders: కారడవుల్లో కరోనా భయం.. తుపాకీ తూటాలను తప్పించుకున్నా… కరోనా రక్కసి మింగేస్తోంది..

Fake vaccination: ముంబైలో భారీగా ఫేక్ వ్యాక్సినేషన్లు… బూటకపు క్యాంపుల్లో రెండు వేలమందికి పైగా టీకా మందు !

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు