ములాయం వ్యాఖ్యలకు ఆశ్చర్యపోయిన లోక్‌సభ

న్యూఢిల్లీ: సమాజ్ వాద్ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ వ్యాఖ్యలకు లోక్‌సభ ఆశ్చర్యపడింది. ఎన్డిఏ పక్షాలు సంతోషపడగా, విపక్షాలు మాత్రం షాకయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోడీ పరిపాలన బాగుందని, అందర్నీ కలుపుకుని వెళ్తున్నారని పొగిడారు. 2019లో కూడా ఆయన మరోసారి ప్రధాని కావాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. దీంతో ములాయం వ్యాఖ్యలకు ప్రధాని మోడీ తన సీటు నుంచే నమస్కారం చేశారు. ఇక్కడ మరో […]

ములాయం వ్యాఖ్యలకు ఆశ్చర్యపోయిన లోక్‌సభ
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 01, 2020 | 7:05 PM

న్యూఢిల్లీ: సమాజ్ వాద్ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ వ్యాఖ్యలకు లోక్‌సభ ఆశ్చర్యపడింది. ఎన్డిఏ పక్షాలు సంతోషపడగా, విపక్షాలు మాత్రం షాకయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోడీ పరిపాలన బాగుందని, అందర్నీ కలుపుకుని వెళ్తున్నారని పొగిడారు. 2019లో కూడా ఆయన మరోసారి ప్రధాని కావాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.

దీంతో ములాయం వ్యాఖ్యలకు ప్రధాని మోడీ తన సీటు నుంచే నమస్కారం చేశారు. ఇక్కడ మరో రెండు ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. ఒకటి ములాయం మాట్లాడుతున్నంతసేపూ సభలో నవ్వులు వినిపించగా ఆయన పక్కనే కూర్చొన్న సోనియా గాంధీ మాత్రం ఆశ్చర్యపోయారు. ఇంకొకటి ఒకపక్క ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్ మోడీని తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా ములాయం మాత్రం ఈ విధంగా ప్రధానిని పొగడ్తల్లో ముంచెత్తడం కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..