AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విషాదం: గుంటూరులో తల్లి, కుమార్తె మృతి

గుంటూరు జిల్లాలో శనివారం విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి, తన కుమార్తెతో కలిసి అపార్టుమెంట్‌పై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది.

విషాదం: గుంటూరులో తల్లి, కుమార్తె మృతి
Ram Naramaneni
|

Updated on: Aug 29, 2020 | 5:48 PM

Share

గుంటూరు జిల్లాలో శనివారం విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి, తన కుమార్తెతో కలిసి అపార్టుమెంట్‌పై నుంచి దూకి సూసైడ్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఎలా చ‌నిపోయారన్న దానిపై పూర్తి స్ప‌ష్ట‌త లేదు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు లక్ష్మీపురంలోని ఓ అపార్టుమెంట్‌లో నివసిస్తున్న వివాహిత శనివారం తన కుమార్తెతో సహా భవనంపై నుంచి కింద ప‌డిపోయారు. దీంతో తల్లి, కూతురు స్పాట్‌లోనే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థలికి చేరుకున్నారు. మృతుల‌ తల్లి మనోజ్ఞ, కూతురు తులసిగా ఐడెంటిఫై చేశారు. అయితే తల్లి, బిడ్డ అనుకోకుండా భవనంపై నుంచి స్లిప్పై ప‌డిపోయారా? సూసైడ్ చేసుకున్నారా? లేక ఎవ‌రైనా తోసేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read :

తమ్ముని పేరుతో అన్న ప్ర‌భుత్వ ఉద్యోగం, ఏకంగా 12 ఏళ్లు

కడపజిల్లాలో ఎస్ఐ సాహసం, ప్రాణాల‌కు తెగించి

Follow Us
బుమ్రా, ట్రెంట్ బౌల్ట్‌లను వెనక్కి నెట్టి అర్ష్‌దీప్ కొత్త చరిత్ర
బుమ్రా, ట్రెంట్ బౌల్ట్‌లను వెనక్కి నెట్టి అర్ష్‌దీప్ కొత్త చరిత్ర
ఏపీలో మరో స్టీల్ ప్లాంట్. . ప్రారంభం ఎప్పుడంటే..?
ఏపీలో మరో స్టీల్ ప్లాంట్. . ప్రారంభం ఎప్పుడంటే..?
లిక్కర్ కేసులో క్లీన్‌చీట్.. BRS, BJPపై కవిత కీలక వ్యాఖ్యలు
లిక్కర్ కేసులో క్లీన్‌చీట్.. BRS, BJPపై కవిత కీలక వ్యాఖ్యలు
పుంజు మాంసం ఇలా వండితే.. టేస్ట్ అదిరిందంటూ మొత్తం లాగించేస్తారు
పుంజు మాంసం ఇలా వండితే.. టేస్ట్ అదిరిందంటూ మొత్తం లాగించేస్తారు
వెరైటీ షాట్ కోసం లేడీ రోహిత్ ప్లాన్.. కట్‌చేస్తే..
వెరైటీ షాట్ కోసం లేడీ రోహిత్ ప్లాన్.. కట్‌చేస్తే..
మల్లన్న భక్తులకు అలెర్ట్.. ఆ రోజు శ్రీశైల క్షేత్రం మూసివేత
మల్లన్న భక్తులకు అలెర్ట్.. ఆ రోజు శ్రీశైల క్షేత్రం మూసివేత
బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లకు గుడ్ న్యూస్.. ఆర్బీఐ కీలక ఆదేశాలు..
బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లకు గుడ్ న్యూస్.. ఆర్బీఐ కీలక ఆదేశాలు..
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు బిగ్ షాక్.. ఛార్జీలు పెంపు..
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు బిగ్ షాక్.. ఛార్జీలు పెంపు..
చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తండ్రి సౌందర్ రాజన్ మృతి
చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తండ్రి సౌందర్ రాజన్ మృతి
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే