సీనియర్ హీరో తండ్రి కన్నుమూత.. కడసారి చూపైనా దక్కుతుందా?
బాలీవుడ్ సీనియర్ హీరో, మాజీ ఎంపీ మిథున్ చక్రవర్తి తండ్రి బసంత్ కుమార్ చక్రవర్తి(95) కొద్దిసేపటి క్రితమే మరణించారు. ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో..
బాలీవుడ్ సీనియర్ హీరో, మాజీ ఎంపీ మిథున్ చక్రవర్తి తండ్రి బసంత్ కుమార్ చక్రవర్తి(95) కొద్దిసేపటి క్రితమే మరణించారు. ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ‘ప్రముఖ బెంగాలీ నటి రితుపర్ణాస ేన్ గుప్తా ఈ విషయాన్ని తెలిపారు. తండ్రి మరణంతో దు:ఖంలో మునిగిపోయిన మిథున్ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా’ అని ఆమె ఓ ట్వీట్ చేశారు. అయితే మిథున్ చక్రవర్తి ప్రస్తుతం బెంగుళూరులో ఉన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ నెలకొనడంతో ఆయన కర్ణాటక దాటి రాలేని పరిస్థితి నెలకొంది. ఓపని మీద బెంగుళూరు వెళ్లారు. అయితే లాక్డౌన్ కారణంగా ఆయన అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మిథున్ చక్రవర్తి చనిపోవడంతో.. తన తండ్రిని ఆఖరి చూపు చూసేందుకు అవకాశం దక్కుతుందా లేదా చూడాలి.
My deep condolences on the sudden demise of your father,Mithun Da. Stay strong & may his soul rest in peace forever ?
— Rituparna Sengupta (@RituparnaSpeaks) April 22, 2020
Read More:
ఏప్రిల్ 27న సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్..
సీఎం కేసీఆర్కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..
పవన్తో సినిమా నేను చేయలేను.. జక్కన్న సెన్సేషనల్ కామెంట్స్