యూపీలో ట్రక్కు బస్సు ఢీ.. మంటల్లో చిక్కుకున్న 50 మంది ప్రయాణికులు!
ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్లో విషాదం చోటుచేసుకుంది. జిటి రోడ్లోని గిలోయ్ గ్రామ సమీపంలో ఒక ప్రైవేట్ బస్సు, ట్రక్ ఢీకొన్నాయి. దీంతో అకస్మాత్తుగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 20 మంది మరణించినట్లుగా తెలుస్తోంది. 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బస్సు కన్నౌజ్ నుండి జైపూర్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ డిఎం, […]
ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్లో విషాదం చోటుచేసుకుంది. జిటి రోడ్లోని గిలోయ్ గ్రామ సమీపంలో ఒక ప్రైవేట్ బస్సు, ట్రక్ ఢీకొన్నాయి. దీంతో అకస్మాత్తుగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 20 మంది మరణించినట్లుగా తెలుస్తోంది. 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బస్సు కన్నౌజ్ నుండి జైపూర్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ డిఎం, ఇతర అధికారులను సంఘటన స్థలానికి వెళ్లాలని ఆదేశించారు.
[svt-event date=”11/01/2020,1:36AM” class=”svt-cd-green” ]
Kannauj: 21 people, injured when a bus caught fire after collision with a truck on GT Road earlier tonight, have been admitted to a hospital in Chhibramau,13 of them have been referred to Medical College Tirwa. BJP MLA from Chhibramau, Archana Pandey also visited them at hospital pic.twitter.com/97F2Js4TJz
— ANI UP (@ANINewsUP) January 10, 2020
[/svt-event]
[svt-event date=”10/01/2020,10:57PM” class=”svt-cd-green” ]
Kannauj: A bus carrying 50 passengers catches fire after collision with a truck on GT Road. Fire tenders have rushed to the spot. More details awaited pic.twitter.com/aRdZC8ElhG
— ANI UP (@ANINewsUP) January 10, 2020
[/svt-event]