క్వెట్టాలోని మసీదులో బాంబు పేలుడు.. 15 మంది మృతి
బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాలో దారుణం చోటుచేసుకుంది. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలోని ఒక మసీదులో శుక్రవారం జరిగిన శక్తివంతమైన బాంబు పేలుడులో మసీదుకు చెందిన ఇమాం, ఓ పోలీసు అధికారితో సహా 15 మంది మరణించగా, 20 మంది వరకు గాయపడ్డారు. ఈ ప్రాంతంలోని అన్ని ఆసుపత్రులలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. మూడు రోజుల క్రితం క్వెట్టాలో భద్రతా దళాల వాహనం సమీపంలో జరిగిన పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించారు, చాలామంది గాయపడ్డారు. […]
బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాలో దారుణం చోటుచేసుకుంది. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలోని ఒక మసీదులో శుక్రవారం జరిగిన శక్తివంతమైన బాంబు పేలుడులో మసీదుకు చెందిన ఇమాం, ఓ పోలీసు అధికారితో సహా 15 మంది మరణించగా, 20 మంది వరకు గాయపడ్డారు. ఈ ప్రాంతంలోని అన్ని ఆసుపత్రులలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. మూడు రోజుల క్రితం క్వెట్టాలో భద్రతా దళాల వాహనం సమీపంలో జరిగిన పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించారు, చాలామంది గాయపడ్డారు.
[svt-event date=”10/01/2020,10:50PM” class=”svt-cd-green” ]
#UPDATE Balochistan: Ten persons, including a police officer, killed in a blast inside a mosque in Quetta today. #Pakistan https://t.co/0HwEUJLTMP pic.twitter.com/dsoDAwSmK0
— ANI (@ANI) January 10, 2020
[/svt-event]