AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మధురై ప్రభుత్వ ఆస్పత్రిలో పవర్ కట్.. 5గురు మృతి..!

చెన్నైలోని మధురై ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. హాస్పిటల్‌లోని పవర్ కట్‌తో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులు మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. గత రెండు రోజులుగా వర్షాల కారణంగా మధురైలో పవర్ కట్ అవుతోంది. ఆస్పత్రిలో జనరేటర్ బ్యాకప్ లేకపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ విషయంలో ఆస్పత్రి తప్పేమీ లేదంటున్నారు డీన్.

మధురై ప్రభుత్వ ఆస్పత్రిలో పవర్ కట్.. 5గురు మృతి..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 08, 2019 | 4:19 PM

Share

చెన్నైలోని మధురై ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. హాస్పిటల్‌లోని పవర్ కట్‌తో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులు మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. గత రెండు రోజులుగా వర్షాల కారణంగా మధురైలో పవర్ కట్ అవుతోంది. ఆస్పత్రిలో జనరేటర్ బ్యాకప్ లేకపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ విషయంలో ఆస్పత్రి తప్పేమీ లేదంటున్నారు డీన్.