AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలికకు నిప్పంటించిన యువకుడు

కేరళలోని తిరువల్లలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. అజిన్‌ రెజీ మాథ్యూ అనే యువకుడు 18ఏళ్ల బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

బాలికకు నిప్పంటించిన యువకుడు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 12, 2019 | 5:17 PM

Share

కేరళలోని తిరువల్లలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. అజిన్‌ రెజీ మాథ్యూ అనే యువకుడు 18ఏళ్ల బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.