ఆంధ్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన .. హస్తినలో బీజేపీ పెద్దలతో భేటీలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ తెలుగు రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీనుంచి ఉపసంహరించుకుని బీజేపీకి ఆపార్టీ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.

ఆంధ్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన .. హస్తినలో బీజేపీ పెద్దలతో భేటీలు
Follow us

|

Updated on: Nov 24, 2020 | 12:25 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ తెలుగు రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీనుంచి ఉపసంహరించుకుని బీజేపీకి ఆపార్టీ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో త్వరలో జరుగబోతోన్న తిరుపతి ఎంపీ బై పోల్ లో తమకు మద్దతివ్వాలని జనసేన అధినేత హస్తిన బీజేపీ పెద్దలతో మాట తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా బీజేపీ పెద్దలను కలుస్తోన్న పవన్ వెంట జనసేన పార్టీ కీలక నేత నాదేండ్ల మనోహర్ కూడా ఉన్నారు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..